కార్గిల్ పేరుతో కోత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చిన టివిఎస్
హైద్రబాద్; కార్గిల్ యుద్దం గురించి తెలియని వారుండరు..ఆయుద్దం భారతీయుల్లో ఒక కోత్త అభిమానాన్ని తీసుకువచ్చింది..1999 లోపాకిస్తాన్ తో రిగిన యుద్దంలో భారత సైన్యం సాధించిన విజయం ప్రతి ఒక్కరి గుండేల్లో ఇంకా మొదులునే ఉంటుంది..ఒక దశలో అది దేశ రాజకీయాలను మార్చే పరిస్థితికి కారణమైంది..అయితే ఇలాంటీ సంఘటనను గుర్తు టివిఎస్ కంపనీ కార్గిల్ పేరుమీ కోత్త బైక్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది...
టివిఎస్ ఇండియా మరో సరికోత్త మోడల్ భైక్ ను తీసుకువచ్చింది...54,399 రుపాలయ విలువతో టివిఎస్ కార్గిల్ ఎడిషన్ ను విడుదల చేసింది..ఇది నావల్ వైట్ ,సోల్జర్ గ్రీన్,ప్లయింగ్ బ్లూ, కలర్స్ లోకి అందుబాటులోకి రానుంది..ప్రధానంగా సైనికుల సేవలను గుర్తించేందుకు ఈ బైక్ తీసుకువచ్చినట్టు కంపనీ ప్రతినిధులు తెలిపారు..కార్గిల్ పోరాటంలో సైనిక పోరాటానికి సూచికగా కార్గిల్ మోడల్ తీసుకువచ్చినట్టు చెప్పారు..ఈ బైక్ సైనికుల వీరత్వం లాగే అన్ని పరిస్థితులకు తట్టుకుని నిలబడుతుందని తెలిపారు..ఈ బైక్ వెనక కార్గిల్ సింబల్ కూడ ఉండనుంది..