For Daily Alerts
900 లకు పైగా నెట్ బ్యాంకింగ్ ఆర్బిఐ వద్ద నమోదయ్యాయని లిఖిత పూర్వక సమాధానం
|
హైద్రబాద్ ;2017 -18 లో డెబిట్ ,క్రెడిట్ లేదా ఇంటర్నెంట్ లాంటి నెట్ బ్యాంకింగ్ మోసాలు 2059 గా నమోదయ్యాయని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా తెలిపారు...కాగా లక్ష అంతకంటే ఎక్కువ కల్గిన మోసం 900 పైగా ఆర్బిఐ వద్ద నమోదు అయ్యాయని ఆయన లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు..
కాగా 2015-16 'సంవత్సరంలో 1191 ,2016-17 ల 1372 నమోదు అయినట్టు చెప్పారు.. ఇలాగే ఐటి చట్టంలో తప్పుడు సమాచారం కల్గి ఉన్న 2800 వందల యూఆర్ఎల్ లను నిలిపివేసినట్లు అహ్లువాలియా తెలిపారు...
Comments
English summary