900 లకు పైగా నెట్ బ్యాంకింగ్ ఆర్బిఐ వద్ద నమోదయ్యాయని లిఖిత పూర్వక సమాధానం
హైద్రబాద్ ;2017 -18 లో డెబిట్ ,క్రెడిట్ లేదా ఇంటర్నెంట్ లాంటి నెట్ బ్యాంకింగ్ మోసాలు 2059 గా నమోదయ్యాయని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా తెలిపారు...కాగా లక్ష అంతకంటే ఎక్కువ కల్గిన మోసం 900 పైగా ఆర్బిఐ వద్ద నమోదు అయ్యాయని ఆయన లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు..
కాగా 2015-16 'సంవత్సరంలో 1191 ,2016-17 ల 1372 నమోదు అయినట్టు చెప్పారు.. ఇలాగే ఐటి చట్టంలో తప్పుడు సమాచారం కల్గి ఉన్న 2800 వందల యూఆర్ఎల్ లను నిలిపివేసినట్లు అహ్లువాలియా తెలిపారు...

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications