న్యూఢిల్లీ: ఏవైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తితే వినియోగించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం.. ఆర్బీఐని కోరింది. 2016-17 సంవత్సరానికి రూ.13,190 కోట్లను, 2017-18లో రూ.14,190 కోట్లను ఆర్బీఐ రిస్క్ అండ్ రిజర్వ్ ఫండ్ కింద పక్కన పెట్టింది.
గత ఏడాది రిజర్వ్లను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ మిగులును కేంద్రానికి బదలాయించాలని ఆర్థిక శాఖ కోరింది. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఆశిస్తోందని తెలిపారు.

ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జులై-జూన్ మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రూ.40వేల కోట్లను ప్రభుత్వానికి బదలీ చేసింది. ఒకవేళ తాజాగా ప్రభుత్వం కోరిన మొత్తాన్ని కూడా ఆర్బీఐ బదలాయిస్తే ఆ మొత్తం రూ.68వేల కోట్లకు చేరుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications