స్విగ్గీ డెలివరీ బాయ్ కి లక్ష బహుమతి!
ఈరోజుల్లో సోషల్ మీడియా అంటే తెలియని వారు ఉండరు ఇక ఈ సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏమి జరుగుతున్న అందరికి సెకండ్స్ లో తెలిసిపోతోంది అది మంచైనా సరే చెడున్నా సరే ఇంటర్ నెట్ మరియు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అన్ని తెలిసిపోతున్నాయి.
ఫుడ్ డెలివరీ బాయ్:
చెడు పై ఉన్న ఆసక్తి మంచి పై ఉండదు అని జగమేరిగిన సత్యం ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ కి డెలివర్ చేయవలసిన ఫుడ్ తినేసాడు అని వార్త ఒక వైరల్ గా వ్యాపించింది. ఇక అతని ఫోటోలు మరియు అతను ఫుడ్ తింటున్న వీడియో కూడా సోషల్ మీడియా మరియు వార్తలో వచ్చాయి.
సాహసం:
కానీ కొన్ని రోజుల క్రితం ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పది మంది ప్రాణాలు కాపాడడు కానీ ఏది మాత్రం ఇక్కడ రాలేదు ప్రాణాలకు తెగించి అతను చేసిన సాహసం సోషల్ మీడియా లో కానీ మీడియా లో కానీ మచ్చుకైనా కనిపించలేదు.
ముంబైలోని:
ఎవరు గుర్తించిన గుర్తించకపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం అతని సాహసాన్ని మెచ్చి అతనికి రూ.1 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. డిసెంబర్ 17 న ముంబైలోని ESIC ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న స్విగ్గీ డెలివరీ బాయ్ సిద్ధిరామేశ్వర్ తన ప్రాణాలకు తెగించి కాపాడడు.
మహారాష్ట్ర కార్మికశాఖ మంత్రి:
కాపాడే ప్రయత్నంలో అతనికి గాయాలు కూడా అయ్యాయి ఇక సిద్దుకు మహారాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గన్వార్ రూ.1 లక్ష రూపాయిలు బహుమతిగా అందచేసి సిద్దు ను అభినందించారు.