అత్యున్నత సౌర పార్కు, రాగి ప్లాంట్, సిమెంట్ యూనిట్, లిథియం బ్యాటరీ తయారీ కాంప్లెక్స్తో పాటు గుజరాత్ లో ప్రాజెక్టులు చేపడతాం అని బిలియనీర్ గౌతమ్ అదానీ శుక్రవారం ప్రకటించారు.
అహ్మదాబాద్: అత్యున్నత సౌర పార్కు, రాగి ప్లాంట్, సిమెంట్ యూనిట్, లిథియం బ్యాటరీ తయారీ కాంప్లెక్స్తో పాటు గుజరాత్ లో ప్రాజెక్టులు చేపడతాం అని బిలియనీర్ గౌతమ్ అదానీ శుక్రవారం మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రూ.55,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు.

అదానీ గ్రూప్, రాష్ట్రంలో ముంద్రా నౌకాశ్రయాన్ని నినిర్వహిస్తోంది, గురువారం జర్మనీ రసాయన ప్రధాన BASF తో రూ .16,000 కోట్ల ప్రాజెక్టుతో పెట్రోకెమికల్ వ్యాపారంలో ప్రవేశించనున్నట్లు ప్రకటించింది.
గుజరాత్ లో గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడులు రూ.50,000 కోట్ల రూపాయలు మించిపోయాయని తమ పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తున్నాం" అని అదానీ అన్నారు.
కావాడా లో ప్రపంచంలోని అతి పెద్ద సౌర హైబ్రిడ్ పార్కును రానున్న ఐదేళ్లలో ఏర్పాటుచేసేందుకు పెట్టుబడులు పెట్టామన్నారు, ఈ పార్కుకు ఊహించిన పెట్టుబడులు రూ .30,000 కోట్లు. "మన్డ్రాలో ఒక 1 GW డేటా సెంటర్ పార్కును స్థాపించడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఒక మిలియన్ టన్నులు రాగి కరిగించడం మరియు రిఫైనింగ్ ప్రాజెక్ట్, లఖ్పత్లో సిమెంటు మరియు క్లినికర్ తయారీ యూనిట్, సమీకృత లిథియం బ్యాటరీ తయారీ కాంప్లెక్స్ మరియు తమ ఫోటోవోల్టాయిక్ ఉత్పాదక సామర్ధ్యాలను విస్తరించడం వంటివి చేపడుతున్నాం అని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రూ. 55,000 కోట్ల పెట్టుబడులతో పూర్తవుతాయని ఆయన అన్నారు.
దీనివలన రాష్ట్రంలో 50,000 కొత్త ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టికి దారి తీస్తుదన్నారు. శుక్రవారం ప్రకటించిన రూ. 55,000 కోట్ల పెట్టుబడిలో పెట్రోకెమికల్ ప్లాంట్ లేదు. ముంద్రాలో BASF తో కలిసి జాయింట్ వెంచర్లో ఏర్పాటు చేయాలనే యోచనలో అది ఉన్నాడు.
అహ్మదాబాద్లో ప్రధాన కార్యాలయం అదానీ గ్రూప్ వనరులు (బొగ్గు మైనింగ్ మరియు ట్రేడింగ్), లాజిస్టిక్స్ (పోర్ట్సు, లాజిస్టిక్స్, షిప్పింగ్, రైలు), శక్తి (పునరుత్పాదక మరియు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, ప్రసార మరియు పంపిణీ), వ్యవసాయ (వస్తువుల,చమురు, ఆహార ఉత్పత్తులు, శీతల నిల్వ మరియు ధాన్యం గొయ్యిలు), రియల్ ఎస్టేట్, ప్రజా రవాణా అవస్థాపన, వినియోగదారుల ఫైనాన్స్ మరియు రక్షణ విభాగాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ ని అదానీ ప్రశంసలతో ముంచెత్తాడు, "ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి కీ ఇంజిన్ అవుతుందని ఆయన అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications