ఇండోనేషియా పల్ప్,పేపర్ దిగ్గజం ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ) ఆంధ్రప్రదేశ్ లోని రామాయపట్నంలో భారతదేశపు అతిపెద్ద పేపర్ మిల్లును ఏర్పాటు చేయనుంది.
న్యూఢిల్లీ: ఇండోనేషియా పల్ప్,పేపర్ దిగ్గజం ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ) ఆంధ్రప్రదేశ్ లోని రామాయపట్నంలో భారతదేశపు అతిపెద్ద పేపర్ మిల్లును ఏర్పాటు చేయనుంది. ఇది భారతదేశంలో ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో అతిపెద్ద ఎఫ్డిఐలలో ఒకటి, ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ .24,500 కోట్లు.

నివేదిక ప్రకారం
నివేదిక ప్రకారం, ఆ మిల్లు సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 2,500 ఎకరాల స్థలంలో తీరాన్ని గుర్తించింది. ప్రాజెక్ట్ నుండి సుమారు 15,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి.ఈ మిల్లులో ప్రత్యేక కాగితం, ప్రింటింగ్ కాగితం,రాయడానికి ఉపయోగపడే కాగితం మరియు ప్యాకేజింగ్ కాగితం ఉత్పత్తి చేస్తుంది అని ప్రెస్ సమావేశంలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDP) CEO J కృష్ణ కిషోర్ న్యూస్ ధృవీకరించింది మరియు తనకు తెలిసి $ 3.5 బిలియన్ పెట్టుబడులు ఒకే సైట్లో అంటే భారతదేశంలో యొక్క అతిపెద్ద ఎఫ్డిఐ అని అర్ధం.ఇది 50,000 పల్ప్ వుడ్ రైతులకు లబ్ధి చేకూరుస్తుంది.అదేవిదంగా 4,000 ప్రత్యక్ష ఉద్యోగాలను మరియు 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది.

అవసరమైన భూమి
ప్రాజెక్ట్ కోసం అవసరమైన 50% భూమిని ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మిగిలినవి ప్రక్రియలో ఉన్నాయని కూడా కిషోర్ ధృవీకరించారు.

APEDB అధికారుల ప్రకారం
APEDB అధికారుల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది, ఎందుకంటే తీరం వెంట భూమిని పొందగలిగారు, దీని వలన ముడి పదార్ధాల దిగుమతి మరియు చైనా వంటి పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేయడం సులభతరం అవుతుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications