SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మన దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అలాగే అతి పెద్ద వినియోగదారులు ఉండే బ్యాంకు. తమ వినియోగదారుల కోసం ఒక మంచి పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో కొంచెం పెట్టుబడి పెడితే చాలు అంటే రూ.50 వేలు పెట్టుబడిగా పెడితే సుమారు రూ.14 లక్షలు వరకు వినియోగదారుడు పొందవచ్చు.ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం!
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా:
ఈ పథకం పేరు పబ్లిక్ ప్రోఫిడెంట్ ఫండ్ అని అంటారు ఈ పథకంలో ఎంత కావాలో అంతా పెట్టుబడి చేసుకోవచ్చు. ఇది ఒక ట్యాక్ ఫ్రీ పథకం ఇక్కడ మనకు వచ్చే డబ్బుకి ట్యాక్ కట్టనవసరం లేదు. ఈ పథకంలో ఎవరన్నా పెట్టుబడి చేయచ్చు. మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
పెట్టుబడి:
ఇక మీరు ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం రూ.50 వేల నుంచి రూ.1.50 వరకు పెట్టుబడి చేయచ్చు. ఇక ఈ మొత్తని కూడా ఎన్ని నెలలు ఐన కట్టుకోవచ్చు.అది కూడా ఒక సంవత్సరంలో 12 సార్లు చేసుకోవచ్చు.
15 సంవత్సరాల:
ఇక ఇలా పెట్టుబడి పెట్టిన మొత్తని మూడు సంవత్సరాల తర్వాత ఈ పథకం పై లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ లోన్ పై కూడా 7.8 వడ్డీ రేటు ఉంటుంది. అదే 15 సంవత్సరాల తరువాత మీరు డబ్బు తీసుకుంటే ఆ వచ్చే డబ్బుకి ట్యాక్ ఉండదు.
పోస్ట్ ఆఫీస్:
ఇక ఈ పథకం అప్లై చేయాలి అని మీరు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లేదా పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం గురించి పధకాలు పొందవచ్చు. ఇక ఈ పథకంలో ఇప్పటికే చాలామంది సభ్యత్వం పొంది మంచి లాభాలు పొందుతున్నారు
మోడీ ప్రభుత్వం:
ఇక ఈ పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వం విడుదల చేసింది కనుక వినియోగదారుడు ఎటు వంటి సమస్య పడనవసరం లేదు. ఇంకా ఎందుకు అండీ లేటు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించ్ఝి తెలుసుకొని అప్లై చేసి లాభాలు పొందండి.