ఇక నుంచి సామాన్యుడు తాజ్ మహల్ చూడాలి అంటే కష్టమే!

ప్రపంచలంలో ఒక వింత మరియు ప్రేమికులకు ప్రేమ చిహ్నం, ఒక నిజమైన ప్రేమకి గుర్తుగా షాజహాన్ తన ప్రియురాలి గుర్తుగా కట్టించిన తాజ్ మహల్ ఇప్పుడు చూడాలి అంటే సామాన్యులకి కొద్దిగా కష్టమే ఎందుకో తెలుసా?

తాజ్ మహల్ యొక్క కీర్తి ఇప్పుడు ఖరీదైనది. డిసెంబరు 10 నుండి, కొత్త టికెట్ రేట్లు తాజ్ మహల్ చూడడానికి అమలు కానుంది. కొత్త ఒప్పందం ప్రకారం, ముందు తాజ్ మహల్ చూడడానికి రూ 50 రూపాయిలు ఉండేది. కానీ ఇప్పుడు , పర్యాటకులు రూ. 250 రూపాయలు చెల్లించాలి.

 ఇక నుంచి సామాన్యుడు తాజ్ మహల్ చూడాలి అంటే కష్టమే!

17 వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రిక భవనం యొక్క ప్రధాన గోపురం చూడాలని ఆగ్రాలో ఆర్కియాలజికల్ సర్వేయర్ వసంత్ స్వర్న్కర్ అన్నారు, దేశీయ పర్యాటకులు ఇప్పుడు
రూ.250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, విదేశీ పర్యాటకుల కోసం ఇది రూ. 1,300 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో, SAARC సభ్య దేశాల పర్యాటకులు రూ. 540 రూపాయల బదులు రూ 740 రూపాయలు చెల్లించాలి. కొత్త టికెట్ రేట్లు పెంచడానికి కారణం ప్రధాన భవంతిలో భారం తగ్గిస్తుందని ఆయన చెప్పారు. ఆగ్రా యాసిఐ చీఫ్ వసంత్ కుమార్ స్వర్ణకర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం నుంచి కొత్త టికెట్ వ్యవస్థ అమలులోకి వస్తుందని అన్నారు.

రూ .50 టిక్కెట్లు కొనుగోలు చేసే పర్యాటకులు ప్రధాన గోపురం లోపలికి రాలేరు. కానీ వారు బయట, మొత్తం చూడచ్చు. అలాగే తాజ్ వెనుక యమునా అంచుని చూడగలరు.

నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొదట రెండు నిర్మాణాలను ప్రధాన నిర్మాణంలో సందర్శకుల సంఖ్యను తగ్గించటానికి సూచించింది.పర్యాటక రంగం టికెట్ ధరల పెరుగుదలను ఖండించింది, ఇది పర్యాటకుల సంఖ్య తగ్గింపును దాహాతపడుతుంది అని చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+