అక్టోబర్ నెలలో జిఎస్టి వసూళ్లు రూ .1 లక్ష కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అక్టోబర్ నెలలో జిఎస్టి వసూళ్లు రూ .1 లక్ష కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిఎస్టి విజయానికి ప్రధాన కారణం తక్కువ రేట్లు ఉండటం అని ఆయన అన్నారు, పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం అని జైట్లీ తెలిపారు.

గత ఏడాది జూలై 1 న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ను ప్రవేశపెట్టారు,బహుళ పన్నుల నుండి ఒక సమగ్ర పన్ను కోసం దీనిని అమలులో తెచ్చింది.
ఆర్థికమంత్రిత్వశాఖ గత గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- అక్టోబర్లో రూ. 1,00,710 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని వెల్లడించారు.
జిఎస్టి సేకరణలు లక్ష్యాలను కోల్పోకుండా కొనసాగుతాయని, వ్యాపార విభాగానికి సంబంధించి 67.45 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయి. కేరళ (44 శాతం) జార్ఖండ్ (20 శాతం) రాజస్థాన్ (14 శాతం) ఉత్తరాఖండ్ (13 శాతం) మహారాష్ట్ర (11 శాతం) జీఎస్టీ వసూళ్ల మంచి పనితనాన్ని ప్రదర్శించాయి.
ఈ వారం, కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే మాట్లాడుతూ, జిఎస్టి పరిధిలో ఉన్న పెట్రోల్, డీజిల్ను మోడీ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
పెట్రోల్ మరియు డీజిల్ జిఎస్టి కిందకు తీసుకుంటే, వాటి ధరలను రూ.20-30 రూపాయలకు తగ్గించి, మధ్యతరగతి, సామాన్య ప్రజలతో సహా ఈ దేశ ప్రజలకు ఉపశమనం కలిగించగలదు అని అత్వాలే చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications