దేశంలో పెరిగిపోతున్న కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి, 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ IV (బిఎస్ -4) వాహనాల అమ్మకం మరియు రిజిస్ట్రేషన్ ను సుప్రీం కోర్టు నిషేధించింది.
దేశంలో పెరిగిపోతున్న కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి, 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ IV (బిఎస్ -4) వాహనాల అమ్మకం మరియు రిజిస్ట్రేషన్ ను సుప్రీం కోర్టు నిషేధించింది.

దేశంలో కాలుష్యం
గురువారం సుప్రీమ్ కోర్ట్ ఆర్డర్ వెల్లడించిన నివేదికల ప్రకారం దేశంలో కాలుష్యం పతాక స్థాయికి చేరుకుందని, పరిస్థితిని ఆలస్యం చేస్తే మనుగడకు ముప్పు పొంచి ఉందని అన్నారు.
ముగ్గురు జస్టిస్ మదన్ బి. లోకూర్, ఎస్.అబ్దుల్ నజీర్, దీపక్ గుప్తాల బెంచ్ ఇచ్చిన గడువు తర్వాత బిఎస్ -6 వాహనాలు మాత్రమే అనుమతించబడతాయి అన్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడానికి
మోటార్ వాహనాల నుండి వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రభుత్వం భారత్ స్టేజ్ (బిఎస్) ఎమిషన్ నిబంధనలను స్థాపించింది.ఇవి వాహనాల ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించిన ప్రమాణాలు.
2017 ఏప్రిల్ నుండి దేశంలో BS-IV నిబంధనలు అమలు చేయబడ్డాయి. తరువాత, 2020 నాటికి కౌంటీ BS-VI నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

వాయు కాలుష్యం కారణంగా
BS-VI వాహనాలు BS-IV కంటే ఖరీదైనవి మరియు ప్రజలు సాధారణంగా చౌకైన వాహనాలను కొనుగోలు చేసే ధోరణి కలిగి ఉంటారని కోర్టు పేర్కొంది. అందువల్ల, వారు తమ పరిసర ప్రాంతాల్లో కూడా కొనడానికి ప్రయత్నిస్తారు; కానీ వాయు కాలుష్యం కారణంగా BS-IV వాహనాల అమ్మకం నిషేధించబడింది మరియు BS-VI వాహనాలు మాత్రమే 2020 నుండి అనుమతించబడతాయి.

సుప్రీమ్ కోర్ట్:
పౌరుల ఆరోగ్యంపై రాజీ పాడేది లేదని కోర్టు పేర్కొంది. ఆరోగ్యం సంపద కంటే మించిన ప్రాధాన్యతగా పరిగణించబడుతుంది.ఈ విషయం లో గడువు పొడిగించాలని ఎవరైనా కోరినా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గడువు పొడిగించే వీలు లేదన్నారు ,మరియు అటువంటి ప్రతిపాదన కోర్ట్ పరిగణంలోకి తీసుకోదని స్పష్టం చేసింది.

కాలుష్యం సమస్యలతో
అప్పుడే పుట్టిన పిల్లలు కూడా కాలుష్యం సమస్యలతో బాధపడుతున్నారని, కొత్త తరాలవారిని కాపాడటానికి ఈ నిర్ణయం తప్పనిసరి అని కోర్టు భావించింది.
BS-VI కంప్లైంట్ వాహనాలను తయారు చేయడానికి తయారీదారులకు తగినంత సమయం ఇవ్వబడుతుంది కాబట్టి, ఈ సంవత్సరం నుంచి ఇది దశలవారీగా చేయాలి

BS-VI ఇంధనం
BS-VI ఇంధనం ప్రవేశపెట్టడం కూడా దశలవారీగా జరుగుతుంది, తద్వారా కొత్త ప్రక్రియకు మారడం సులభం అవుతుంది.
BS-VI నుండి BS-VI కు సాంకేతిక పరిజ్ఞానం మార్చడం వల్ల పెట్రోలియం కంపెనీలకు 50,000 కోట్ల రూపాయల నుండి 80,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications