గ్రామీణ ప్రాంతాల్లో జియో విప్లవం సృష్టించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సులో ఆయన ప్రసంగించారు. 2019 నాటికి భారత్లో 4జీ నెట్వర్క్ నిండిపోతుందని ఇక జియో 5జీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ రంగంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ముందే రెడీగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్న ముఖేష్ అంబానీ.. ఇప్పటికే డేటా వినియోగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారధ్యం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ముఖేష్ అభిప్రాయపడ్డారు.

బ్రాడ్బ్యాండ్ డేటా వినియోగంలో భారత్ 135వ స్థానంలో ఉందని.. జియో గిగాఫైబర్తో కొన్నేళ్లలోనే మూడో ప్లేస్కు వస్తుందని అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ 4జీతో కనెక్ట్ చేయడానికి రిలయన్స్ కృషి చేస్తోందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి కనెక్ట్ కావడానికి జియో ప్రయత్నిస్తోందన్నారు. నెలకు కేవలం రూ.100తో ఫోన్ కాల్స్, డేటా సౌకర్యాలు అందుతున్నాయన్నారు.
ప్రధాని మోదీ హయాంలో దేశం పురోగమిస్తోందని ముఖేష్ అంబానీ ప్రశంసించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. గత పదేళ్లలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications