For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 11 వ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.

మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.

By bharath
|

మంగళవారం అన్ని మెట్రో నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు పెంచింది. డీజిల్ ధర 11 రోజులు వరుసగా పెరిగింది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై రూ. 2.50 చొప్పున తగ్గిస్తున్నట్టు ఇటీవలే పేర్కొంది.

వరుసగా 11 వ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.

అక్టోబరు 4 న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ. 1.5 రూపాయల తగ్గింపు ప్రకటించారు. ఇంధన ధరలపై మరో రూ.1 రూపాయి నష్టాన్ని భరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లను కోరారు. దీని తరువాత అనేక రాష్ట్రాల్లో అమ్మకపు పన్ను లేదా వేట్లలో రూ. 2.50 తగ్గింపు కొనసాగింది.

ముంబయిలో కూడా డీజిల్ ధరల పెరుగుదల నిరంతరం పెరుగుతోంది. ఇప్పటికే గతంలో ఉన్న రూ.80.10 రూపాయలకి దగ్గరగా ఉంది. ముంబైలో లీటరు డీజిల్ రూ. 79.35, చెన్నైలో రూ. 80.04, కోలకతాలో రూ. 77.54 రూపాయల ధరలు నమోదయ్యాయి.

అయితే పెట్రోలు ధరల పెంపుపై కాస్త నిలకడగా ఉంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ.82.83 రూపాయలు, ముంబయిలో రూ.88.29, చెన్నై రూ.86.10, కోల్కతాలో రూ. 84.65 రూపాయల ధరలు కొనసాగుతున్నాయి.

వరుసగా 11 వ రోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి .

ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు రెండు ఇంధన ధరలలో పన్ను తగ్గించటంతో, పొరుగున ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి పన్ను తగ్గించాలనే ఒత్తిడి పెరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పొరుగున ఉన్న గుర్గావ్ లేదా గురుగ్రాం మరియు నోయిడా లో ధరలు చవకగా ఉన్నాయి.

Read more about: petrol diesel
English summary

వరుసగా 11 వ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు. | Diesel Price In Delhi Touches New High

Petrol prices were hiked by 11 paise per litre in all the metro cities on Tuesday while diesel became costlier for the 11th straight day
Story first published: Tuesday, October 16, 2018, 17:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X