మంగళవారం పెట్రోల్ ధరలు ముంబయిలో రూ.90 రూపాయలకు పైగా ఉన్నాయి. దీంతో లీటరు రూ.90.22 రూపాయలకు చేరింది. డీజిల్ ధర వరుసగా రెండోరోజు సరికొత్త ధరలు నమోదుచేసింది
మంగళవారం పెట్రోల్ ధరలు ముంబయిలో రూ.90 రూపాయలకు పైగా ఉన్నాయి. దీంతో లీటరు రూ.90.22 రూపాయలకు చేరింది. డీజిల్ ధర వరుసగా రెండోరోజు సరికొత్త ధరలు నమోదుచేసింది ముంబైలో లీటరుకు రూ .78.69 చొప్పున విక్రయిస్తున్నారు. ఢిల్లీలో పెట్రోలు లీటరు రూ. 82.86, డీజిల్ ధర రూ .74.12 రూపాయలు.దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో ఇంధన ధరలపై భారీగా వ్యాట్ చేయడమే .

ఇంధన ధరలు:
బెంగళూరులో పెట్రోలు లీటరు రూ.83.37 రూపాయలు, హైదరాబాద్ లో రూ.87.84, లక్నోలో రూ.85.25, చెన్నైలో రూ.86.13 రూపాయలు, కోల్కతాలో రూ.84.68 రూపాయల ధరలు ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వెల్లడించింది.అలాగే డీజిల్ ధరలు బెంగుళూరు లో లీటర్ కు రూ.74.40 / లీటర్, హైదరాబాద్లో రూ .80.62 / లీటరు, చెన్నైలో రూ .78.36 / లీటరు, కోల్కతాలో రూ.75.97 రూపాయలుగా ఉన్నాయి.

పన్నులు తగ్గింపు:
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఇంధన ధరలపై పన్నులు తగ్గించాయి. ఎందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ను అనుసరించలేరని, ప్రజలపై పడిన భారాన్ని ఛాగ్గించలేరా అని ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ అన్నారు.

ధరలపై నియంత్రణ చర్యలు
నాందేడ్, అమరావతి, రత్నగిరి, ఔరంగాబాద్, జల్గావ్ వంటి రాష్ట్రంలోని పలు జిల్లాలలో పెట్రోల్ ధర 85 రూపాయల నుంచి 91 రూపాయలకు పెరిగింది.
ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోనందుకు ప్రతిపక్షాలు యూనియన్ ప్రభుత్వాన్ని నిందించినప్పటికీ, ప్రపంచంలోని ముడి చమురు ధరలు, ఇతర అంతర్జాతీయ కారకాల వల్ల ఇంధన ధరల పెంపుకు కారణమవుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications