సెప్టెంబరు 21 న పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు పై ధర ముంబయి లో 9 పైసలు పెరిగి లీటరుకు రూ.89.69 రూపాయలకు చేరుకుంది.
సెప్టెంబరు 21 న పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు పై ధర ముంబయి లో 9 పైసలు పెరిగి లీటరుకు రూ.89.69 రూపాయలకు చేరుకుంది.

ఢిల్లీలో పెట్రోలు పై 10 పైసల పెరగడంతో లీటరుకు రూ .82.32 వద్ద నిలిచిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) తెలిపింది.
కోల్కతాలో కూడా పెట్రోలు పై 9 పైసలు పెరిగి 84.16 రూపాయలకు చేరింది. చెన్నైలో 10 పైసలు పెరిగి రూ .85.58 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ జోడించిన పన్నుపై ఆధారపడి రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.
మరోవైపు డీజిల్ ధరలు ముంబైలో లీటరుకు రూ.78.42 రూపాయలుగా, ఢిల్లీలో రూ.73.87 రూపాయల చొప్పున వరుసగా రెండో రోజు కొనసాగాయి.
చెన్నై, కోల్కతాల్లో కూడా డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. లీటరుకు రూ.75.72 రూపాయలు మరియు రూ .78.10 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.
గత వారంలో అల్జీరియాలో జరిగిన సమావేశంలో చమురు ధరల తగ్గింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ OPEC ని కోరగా చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా మారాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆగస్టు మధ్యకాలం నుంచి పెరుగుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనపడటంతో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
పెట్రోలు, డీజిల్పై పన్నులను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం భారత్ లో తయారు చేసిన విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) పై ఎక్సైజ్ సుంకం పెంచే యోచనలో ఉంది.
గత వారంలో కర్నాటక ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 రూపాయల చొప్పున తగ్గించింది.సవరించిన ధరలు సెప్టెంబరు 18 నుండి అమలులోకి వచ్చింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications