శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) నేడు పెంచాయి.
శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) నేడు పెంచాయి. గురువారం నాడు ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడంతో ముడి చమురు ధరల పెరుగుదల, దేశంలో రవాణా ఇంధనంపై సుంకం విధించిన అధిక ఎక్సైజ్ సుంకం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరలు నేడు అత్యధిక స్థాయిని తాకాయి, మే 29 న చేరిన మునుపటి శిఖరాన్ని అధిగమించాయి.

పెట్రోల్ ధర:
పెట్రోల్ ధర లీటర్ ఢిల్లీలో నేడు రూ. 78.52,ముంబయిలో లీటరుకు రూ .85.93 వద్ద రిటైలింగ్ అవుతున్నాయి అలాగే కోల్కతాలో లీటరుకు రూ.81.44 రూపాయలు, చెన్నైలో రూ.81.58.అదేవిదంగా డీజిల్ ఢిల్లీలో లీటరుకు రూ. 70.21.ముంబైలో రూ. 74.54 రూపాయలు,కోల్కతాలో రూ. 73.06 రూపాయలు మరియు చెన్నైలో రూ. 74.18 రూపాయల చొప్పున ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు కంపెనీలు మంజూరు చేసిన రోజువారీ ధర నోటిఫికేషన్ ప్రకారం.

అమ్మకపు పన్ను
సవరించిన రేట్లు ఆగష్టు 31, 2018 న ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. తక్కువ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ (వాల్యూ యాడ్ టాక్స్) కారణంగా అన్ని మెట్రోలలో కన్నా దేశ రాజధాని ఢిల్లీలో ఇంధనం చౌకగా ఉంది. పెట్రోలుపై ముంబై అత్యధిక వ్యాట్ (విలువ జోడించిన పన్ను) 39.12 శాతం ఉంది. పెట్రోలుపై 27 శాతం వ్యాట్, డీజిల్పై 17.24 శాతం వసూలు చేస్తోంది. పెట్రోలుపై మొత్తం పన్నుల వల్ల 45-50 శాతం, డీజిల్పై ఇది 35-40 శాతం గా ఉంది.

రూపాయి పతనం:
ఇదిలా ఉండగా అమెరికా డాలర్ తో రూపాయి విలువ పతనం కావడంతో రూపాయి 26 పైసలు పడిపోయింది. అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగింది.

అంతర్జాతీయంగా:
అంతర్జాతీయంగా, చమురు ధరలు శుక్రవారం అత్యంత దిగువకు పడిపోయాయి, ఇరాన్ చమురు ఎగుమతులపై యు.ఎస్ ఆంక్షలు కొనసాగుతుండటం, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తివారతరం అవుతోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications