For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు.

న్యూఢిల్లీ: నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) పెంచాయి.

|

న్యూఢిల్లీ: నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) పెంచాయి.

సోమవారం పెట్రోల్ ధరలు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో 10 పైసలు పెరిగాయి.అదేవిదంగా డీజిల్ పై ఢిల్లీ, కోల్కతాల్లో 12 పైసలు, ముంబై, చెన్నైలలో 13 పైసలు పెంచింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు.

జూలై 30 నుండి రిటైల్ విక్రయ ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ రేట్లు పెరిగింది. పెట్రోలు విషయానికొస్తే గత తొమ్మిది రోజుల్లో రేట్లు లీటరుకు రూ 0.90 రూపాయలు పెరిగాయి. డీజిల్ పై ధరలు లీటరుకు 0.88 రూపాయలు పెరిగాయి.

డీజిల్ దార నేడు ఢిల్లీ లో లీటరుకు రూ.68.92.రూపాయలు,ముంబయిలో రూ. 73.17 రూపాయలు,కోల్కతాలో రూ. 71.76 రూపాయలు మరియు చెన్నైలో రూ.72.80 రూపాయలు. ఢిల్లీలో డీజిల్ ధరలు తక్కువ అమ్మకాలు పన్ను లేదా వేట్ కారణంగా మిగతా నగరాల్లో కన్నా తక్కువ ధర ఉంది. డీజిల్ పై ఢిల్లీకి వ్యాట్ వాటా 17.24 శాతం.

గత జూన్ మధ్యలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రోజువారీ ధరల కూర్పుల కోసం ప్రతి నెల 1 మరియు 16 వ తేదీలలో సవరించిన 15 సంవత్సరాల సాధనను తిరస్కరించాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ఇంధన ధరలను ఉదయం 6 గంటల నుండి రోజువారీగా సవరించింది.

ప్రభుత్వ అధికారుల ప్రకారం, ముడి చమురు దిగుమతి బిల్లు 2018-19 నాటికి 26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఎందుకంటే, రికార్డు స్థాయికి పడిపోతున్న రూపాయి ఇందుకు ప్రధాన కారణం.

Read more about: petrol diesel
English summary

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు. | Petrol, Diesel Prices Hiked Today: Check Rates Here

Oil Marketing Companies (OMCs) hiked the prices of petrol and diesel in four metro cities.Petrol can be purchased at a price of Rs. 77.40 per litre in Delhi
Story first published: Monday, August 20, 2018, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X