దేశవ్యాప్తంగా నేడు పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసి) శనివారం నాడుపెట్రోల్ ధరలు పెంచింది కానీ డీజెల్ ధరలు మారలేదు. పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.77.28 రూపాయలు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసి) శనివారం నాడుపెట్రోల్ ధరలు పెంచింది కానీ డీజెల్ ధరలు మారలేదు. పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.77.28 రూపాయలు, ముంబైలో లీటరుకు రూ.84.71 రూపాయలు,కోల్కతాలో రూ. 80.22 రూపాయలు మరియు చెన్నైలో రూ. 80.28. శుక్రవారం నాడు పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయని ఓఎంసి శనివారం ధరలు పెంచింది. డీజిల్ నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 68.86. ముంబయిలో రూ. 73.10 రూపాయలు,కోల్కతాలో రూ. 71.70 రూపాయలు మరియు చెన్నైలో రూ. 72.74 రూపాయలు గా ఉంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు కంపెనీలు మంజూరు చేసిన ధరల నోటిఫికేషన్ ప్రకారం.
పెట్రోలు ధరలు, డీజిల్ రేట్లు గురించి తెలుసుకోవటానికి ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి:
1. తక్కువ అమ్మకపు పన్ను లేదా వేట్ (విలువ జోడించిన పన్ను) కారణంగా ఢిల్లీలో ఇంధన ధరలు అన్ని మెట్రో నాగరాలకన్నా అత్యంత తక్కువ ధర ఉంది. పెట్రోలుపై 27 శాతం వ్యాట్ డీజిల్పై 17.24 శాతం వసూలు చేస్తోంది. పెట్రోలుపై ముంబై అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ కలిగి ఉంది.
2. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత ఏడాది జూన్ మధ్యలో ప్రతిరోజు ధరల కూర్పుల కోసం ప్రతి నెల 1 మరియు 16 వ తేదీలలో సవరించిన 15 సంవత్సరాల సాధనను తిరస్కరించాయి. ఇంధన ధరలను ఉదయం 6 గంటల నుండి రోజువారీగా సవరించడంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు సబ్సిడీగా ఉన్నాయి.
3. పెట్రోల్ ధర మే 29 న రికార్డు స్థాయిలో లీటరు రూ. 78.43 రూపాయలు చేరింది .అదే రోజు డీజిల్ ధర పతాక స్థాయిలో ధర రూ. 69,30 గా నమోదయినది.
4. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ముడి చమురు దిగుమతి బిల్లు 2018-19 నాటికి 26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఎందుకంటే, రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టడం వల్ల చమురు కొనుగోలుకు విదేశీ ఖరీదు లభిస్తుంది.
5 .శుక్రవారం నాడు ముడి చమురు ధరలు పెరిగాయి. అయితే వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్ధిక వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల అమెరికా మార్కెట్లో భారీగా చమురు ధరలు తగ్గుతున్నాయి. అమెరికా క్రూడ్ వరుసగా ఏడవ వారంలో క్షీణించింది, మరియు ప్రపంచ బెంచ్మార్క్ బ్రెంట్ మూడవ వారంలో పడిపోయినదని న్యూస్ ఏజెన్సీ తెలిపింది.