సోమవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు మార్చలేదు. అయితే, డీజిల్ దరల పై లీటరుకు 6 పైసలు చెప్పున పెరిగాయి.
సోమవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు మార్చలేదు. అయితే, డీజిల్ దరల పై లీటరుకు 6 పైసలు చెప్పున పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జారీ చేసిన ధరల ప్రకారం, పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 77.23 రూపాయలు,ముంబైలో రూ.84.67 రూపాయలు, కోల్కతాలో రూ.80.18 రూపాయలు చెన్నైలో , రూ.80.23 రూపాయలు.

తక్కువ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ (విలువ జోడించిన పన్ను) కారణంగా ఢిల్లీలో ఇంధన ధరలు మిగతా నగరాల్లో కన్నా తక్కువ ధర ఉంది.
డీజిల్ ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. డీజిల్ నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 68.77 రూపాయలు,ముంబైలో రూ. 73.01 రూపాయలు,కోల్కతాలో రూ. 71.61 రూపాయలు, చెన్నైలో రూ.72.64 రూపాయలు.సవరించిన ఇంధన రేట్లు ఆగస్టు 13, 2018 న ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వస్తాయి.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ఇంధన ధరలు రోజువారీ ఉదయం 6 గంటల నుండి సవరిస్తాయి.జూలై 30 నుండి రిటైల్ విక్రయ ధరల పెరుగుదల కారణంగా అంతర్జాతీయ రేట్లు పెరిగాయి.ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గత ఏడాది జూన్ మధ్య కాలంలో ప్రతిరోజు ధరల కూర్పుల కోసం ప్రతి నెల 1 వ మరియు 16 వ తేదీలలో సవరించిన 15 సంవత్సరాల సాధనను రద్దు చేశాయి.ఎకై్సజ్ సుంకం తగ్గుదల కోసం డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిపోతున్నాయని, అయితే తక్షణమే తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పెట్రోలుపై సుంకం ముంబై అత్యధికంగా 39.12 శాతం విధించింది కాగా తెలంగాణలో డీజెల్పై అత్యధికంగా 26 శతం సుంకాన్ని విధించి విక్రయిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోలుపై 27 శాతం సుంకం,డీజిల్ పై 17.24 శాతం సుంకం వసూలు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం రూ.11 .77 రూపాయలు మరియు డీజిల్ పై రూ.13 .47 రూపాయల చొప్పున ఒక లీటర్ కు అక్టోబర్ 2014 నుండి జనవరి 2016 మధ్య ధరలు పెంచింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications