ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన ఆలయం తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులతో నిత్యా పూజలతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం,ఇంతకాలం వెక్కన్న ఆదాయం,ఆర్జనలోను తిరుమలకు పోటీపడే ఆలయం ఏది లేదు.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన ఆలయం తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులతో నిత్యా పూజలతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం,ఇంతకాలం వెక్కన్న ఆదాయం,ఆర్జనలోను తిరుమలకు పోటీపడే ఆలయం ఏది లేదు పోయిన నెల 26 న తిరుమల హుండీ ఆదాయం కొత్త రికార్డు నెలకొల్పింది కానీ ఈ రికార్డును వారం తిరిగే లోపే మరో ఆలయం బద్దలుకొట్టింది.

షిరిడి:
ఇంతకీ తిరుమలతో పోటీ పడుతున్న ఆ ఆలయంఏదంటే ప్రముఖ పుణ్యక్షేతం షిరిడి.కలియుగ దేవుడు తిరుమలేశుడు అలాగే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు షిర్డీ లో కొలువైన సాయి బాబా నాధుడు.ఈ రెండు దేవాలయాలు నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతుంటుంది.

తిరుమల ఆదాయం:
తిరుమల వేంకటేశ్వరునికి ఈ నెల 26 న రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది,గతం లో ఎప్పుడు లేని విదంగా భక్తులు హుండీలో కానుకలు సమర్పించారు.ఒక్కరోజే ఏకంగా సుమారు రూ.6 .28 కోట్ల రూపాయలు కానుకల రూపంలో సర్పించి రికార్డు సృష్టించ్చారు.తిరుమల చరిత్రలోనే తొలిసారిగా హుండీ ద్వారా అత్యధికంగా ఆదాయం లభించింది.

2012 సంవత్సరంలో:
ఇదిలా ఉండగా శ్రీవారికి 2012 సంవత్సరంలో హుండీ ద్వారా రూ.5 .73 కోట్ల రూపాయల ఆదాయం భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.ఈ రికార్డు ను తిరగరాస్తూ రూ.6 .28 కొర్ల రూపాయలు భక్తులు హుండీలో వేశారు.

గురు పౌర్ణమి సందర్బంగా :
ఐతే తిరుమలేశునికి వచ్చిన రికార్డు హుండీ ఆదాయాన్ని షిరిడి సాయి బాబా భక్తులు తిరగరాశారు,గురు పౌర్ణమి సందర్బంగా లక్షలాది మంది భక్తులు షిరిడి సాయి బాబా ని దర్శించుకొని భారీ ఎత్తున కానుకలు సమర్పించారు.గురు పౌర్ణమి ఒక్కరోజే సాయి నాధునికి ఈకంగా రూ.6 .40 కోట్ల ఆదాయం భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.వీటిలో 13 .83 లక్షల విలువచేసే స్వర్ణ ఆభరణాలు అలాగే రూ.6 .41 లక్షల నగదు,రూ.11 .25 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీ ఉన్నాయి.

రెండు ఆలయాలు:
కేవలం గురు పౌరామి ఒక్కటే కాకుండా అనేక సందర్భాల్లో షిర్డీ సాయి బాబా వెంకన్నతో పోటీ పడుతున్నారు అంతేకాక తిరుమల కు ఉన్న ఆస్తులు తరవాత రెండో స్థానంలో షిరిడి నాధుడు ఉండటం విశేషం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications