ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఆ ఊరిలో జనం ఒక గ్రాము బంగారు నాణ్యం మరియు ఒక రూ.1000 నగదు అందించారు.
అయితే అన్ని పాఠశాలలో ఈ అవకాశము లేదు అండి . ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా. తంజావురు జిల్లా పేరా ఊరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకి మాత్రమే ఈ అవకాశం.
ఈ గ్రామ ప్రజలు కలిసి కస్టపడి 1998 లో బడి ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం అది మదినక పాఠశాల స్థాయికి చేరుకొంది.

తమ స్కూల్ కి ఉన్నత పాఠశాలగా హోదా కలిపించాలి అని విద్యాశాఖకు ఆ ఊరి గ్రామస్థులు అర్జీ పెట్టున్నారు. అయితే 83 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే హోదా పెంచుతాం అని విద్యాశాఖ చెప్పింది.
దింతో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గ్రామస్థులు స్కూల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఒక బంగారు నాణ్యం మరియు రూ.1000 నగదు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. దింతో 22 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. చెప్పిన్నట్లు విద్యార్ధులకి సోమవారం నగదు అందచేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications