For Quick Alerts
For Daily Alerts
ఈరోజు స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ 260 పాయింట్స్ పైకి చూడండి మీరే.
|
మార్కెట్లు ఈ రోజు(బుధవారం) లాభాల బాటలో సాగాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు బలపడి 35,547 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 10,772 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాప్30లో కేవలం 6 మాత్రమే నష్టాలకు గురయ్యాయి. ఈ సూచీలో రిలయన్స్(2.44%), ఇండస్ఇండ్ బ్యాంక్(2.27%), వీఈడీఎల్(2.10%), యెస్ బ్యాంక్(1.66%), కొటక్ బ్యాంక్(1.58%), టాటా స్టీల్(1.52%) బాగా లాభాలు గడించగా, మరో వైపు ఓఎన్జీసీ(1.24%), కోల్ ఇండియా(0.92%), ఐటీసీ(0.90%), విప్రో(0.71%), ఎల్ అండ్ టీ(0.54%), ఇన్ఫోసిస్(0.06%) స్వల్పంగా నష్టాలపాలయ్యాయి.
Comments
English summary
ఈరోజు స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ 260 పాయింట్స్ పైకి చూడండి మీరే. | Today Stock Market Nifty Upto 260 points
Story first published: Wednesday, June 20, 2018, 16:15 [IST]