For Quick Alerts
For Daily Alerts
శ్రీదేవి మొదటి కూతురు సినిమాలో ఎవరికెంతో తెలుసా చూడండి మీరే.
|
దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల కుమార్తె జాన్వీకపూర్ నటించిన తొలి చిత్రం 'థడక్' జూలై 20న విడుదల కానుంది. ఈ సినిమాలో ఈషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నారు.
శశాంక్ ఖేతాన్
తాజాగా ఈ సినిమాలోని నటీ నటుల పారితోషికాలు ఇవేనంటూ పలు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శశాంక్ ఖేతాన్ పారితోషికంగా రూ. 4 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.
అజయ్- అతుల్
సినీ రచయిత నాగరాజ్కు రూ. 2 కోట్లు, అజయ్- అతుల్ సంగీత దర్శక ద్వయానికి అరకోటి
అశుతోష్ రాణా
జాహ్నవి తండ్రిగా నటించిన అశుతోష్ రాణా రూ. 50 లక్షలు పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది.
జాన్వీ కపూర్
ఈ సినిమాతో తెరంగ్రేట్రం చేస్తున్న జాన్వీ కపూర్కు పారితోషికంగా రూ. 45 లక్షలు ఇచ్చారని సమాచారం.
ఈషాన్ ఖట్టర్
అలాగే హీరోగా నటిస్తున్న ఈషాన్ ఖట్టర్ పారిషోషికంగా రూ. 70 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది.
Comments
English summary
శ్రీదేవి మొదటి కూతురు సినిమాలో ఎవరికెంతో తెలుసా చూడండి మీరే. | Remunirations in Sree Devi Daughter's Movie Dhadak
Story first published: Monday, June 18, 2018, 16:06 [IST]