For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ని దెబ్బ తీయడానికి ఎయిర్‌టెల్ మాస్టర్ ప్లాన్ ఏంటో చూడండి.

By Sabari
|

సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

 3 జీబీ డేటా

3 జీబీ డేటా

జియో అందిస్తున్న రూ.509 ప్లాన్‌కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి

జియో రూ.509 ప్లాను

జియో రూ.509 ప్లాను

జియో రూ.509 ప్లాను కాలపరిమితి 28 రోజులు కాగా... ఎయిర్‌టెల్ 82 రోజుల కాలపరిమితితో ఈ కొత్తప్లానును తీసుకొచ్చింది. జియో ఆఫర్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు, 100 మెసేజ్‌లు అందుతున్నాయి.

వొడాఫోన్

వొడాఫోన్

మరో టెలికామ్ సంస్థ వొడాఫోన్ కూడా ఇటీవలే రూ.511, రూ.569 ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.511 ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.569 ప్లాన్ కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాలు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి 84 రోజులు.

English summary

జియో ని దెబ్బ తీయడానికి ఎయిర్‌టెల్ మాస్టర్ ప్లాన్ ఏంటో చూడండి. | Airtel Master Plan to Beat Jio

In order to counter sensational Telco jio, the Telecom Telecom company Airtel has introduced a dramatic offer.
Story first published: Monday, May 21, 2018, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X