For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ వాసులకి శుభవార్త పాస్ బుక్ లేకుండానే బ్యాంకులో లోన్ ఎలా పొందాలో తెలుసా?

By Sabari
|

జూన్ 2 వ తేదీ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతోంది. ఏది దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సి.యం. కె.సి.ర్.

MRO ఆఫీసులలోనే

MRO ఆఫీసులలోనే

MRO ఆఫీసులలోనే ఇక నుంచి భూమి రిజిస్టరషన్లు జరగనున్నట్లు అయన ప్రకటించారు.ప్రతి మండల కేంద్రంలోనే భూ మార్పిడికి సంభందించి అన్ని వ్యవహారాలు జరుగుతాయి అన్నారు.

పైసా ఖర్చు లేకుండా

పైసా ఖర్చు లేకుండా

MRO ఆఫీసులో పైసా ఖర్చు లేకుండా భూమి కొనుగోలు మార్పిడి జరుగుతింది అన్నారు.రిజిస్ట్రేషన్ కు పైరవీలు అవసరం లేదు అన్నారు. రెండు గంటలో పాస్ బుక్ లో భూ మార్పిడి జరిగిపోతుంది అన్నారు.

48 గంటలలోనే

48 గంటలలోనే

48 గంటలలోనే పోస్ట్ ద్వారా ఆ రైతుల ఇంటికి రాబోతున్నాయి అని అద్భుతంగా అభివర్ణించారు. ఇక నుంచి బ్యాంకులో అప్పు కోసం రైతులు తమ పాస్ బుక్ ను పీతనవసరం లేదు అన్నారు.

ధరణి (DHARANI )అనే వెబ్ సైట్

ధరణి (DHARANI )అనే వెబ్ సైట్

ధరణి (DHARANI )అనే వెబ్ సైట్ ద్వారా భూములు అన్ని పక్కాగా ఆన్ లైన్ ఐపోతుంది అని చెప్పారు, ధరణి వెబ్ సైట్లో వివరాలు చూసుకొని బ్యాంకులు రైతులకి అప్పులు ఇవ్వాలి అని అయన సూచించారు.

భూమి లావాదేవీలు

భూమి లావాదేవీలు

పాస్ బుక్ పెట్టనవసరం లేదు అని బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే చర్చినట్లు అయన వెల్లడించారు. భూమి లావాదేవీలు అన్ని కూడా ఎప్పటికిఅప్పుడు ధరణి వెబ్ సైట్ లో చూడచ్చు అని అయన చెప్పారు.

English summary

తెలంగాణ వాసులకి శుభవార్త పాస్ బుక్ లేకుండానే బ్యాంకులో లోన్ ఎలా పొందాలో తెలుసా? | Do you know how to get a loan in the bank without a pass book in Telangana?

There is another revolution in the state on June 2. Whatever the historical event in the history of the country,
Story first published: Friday, May 11, 2018, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X