ఈ ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి కలిసి రావడం లేదు. అతని జట్టు గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోతోంది. రెండు వందల పరుగుల పైచిలుకు పరుగులు చేసినా ఓటమి చవిచూడాల్సి రావడం దురదృష్టకరమే. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో చైన్నై జట్టు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ధోనీ, రాయుడు చెలరేగి ఆడి బెంగళూరును ఓడించారు.

ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీపై భారీ జరిమానా పడింది. స్లోఓవర్రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి అని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ లేఖ విడుదల చేసింది. కాగా, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications