ఫ్లాష్ ..ఫ్లాష్.. కేంద్రం AP కి మరో షాక్ ఇంత తొందరగా మాట మార్చేసింది!
News
oi-Sabari
By Sabari
|
ఏపీకి
కేంద్రం
మరో
షాకిచ్చింది.
పోలవరానికి
రూ.311
కోట్లు
కోత
పెట్టింది.
నాబార్డు
ద్వారా
రూ.1400
కోట్లు
తీసుకునేందుకు
మొదట
అనుమతించింది.
రెండ్రోజుల్లోనే
కేంద్రం
మాట
తప్పింది.
పోలవరం
ప్రాజెక్టు
అథారిటీకి...
రూ.1,089
కోట్లు
మాత్రమే
ఇవ్వాలని
జలవనరులశాఖ
ఆదేశించింది.
ఇప్పటికే
విభజన
హామీలను
కేంద్రం
అమలు
చేయలేదని
రాష్ట్రవ్యాప్తంగా
ఆందోళన
చేస్తున్న
నేపథ్యంలో
పోలవరానికి
కేంద్రం
ఇవ్వాల్సిన
నిధుల్లో
కోత
విధించడంపై
ప్రజలు
మండిపడుతున్నారు.
విభజన
చట్టంలో
ఏపీకి
తీవ్రమైన
అన్యాయం
జరిగిందని
టీడీపీ,
వైసీపీ,
వామపక్షాలు
ఆందోళన
చేస్తున్న
విషయం
తెలిసిందే.
ఇలాంటి
సందర్భంలో
కేంద్రం
పోలవరానికి
ఇవ్వాల్సిన
నిధులపై
కోత
పెట్టడంతో
పుండుమీద
కారం
చల్లినట్టయింది.