For Quick Alerts
For Daily Alerts
ఆంధ్ర రైతులకి బాబు బడ్జెట్ !
|
దేశంలో తొలిసారిగా 7లక్షల మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు.
వ్యవసాయ బడ్జెట్లో ప్రధానాంశాలు:
- 90 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ.
- ఉత్తరాంధ్రలో దిగుబడి పెంపునకు 50శాతం రాయితీతో విత్తనాలు.
- తంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు.
- వరి నేరుగా విత్తుకునే విధానంతో అధిక దిగుబడులు
- ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
- అన్ని జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం విస్తరణ
ప్రకృతి వ్యవసాయాన్ని:
7 లక్షల మంది:
ఊబర్ ద్వారా యంత్రపరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం
దేశంలో తొలిసారిగా 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు
జైకా ప్రాజెక్టు కింద వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలు
అనంతపురంలో:
అనంతపురంలో బిందు, తుంపర పరికరాల కేంద్రాలు ఏర్పాటు
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
Comments
English summary
ఆంధ్ర రైతులకి బాబు బడ్జెట్ ! | Somireddy Chandramohan Reddy Presents Agriculture Budge
Story first published: Thursday, March 8, 2018, 15:18 [IST]