ఎంత పెద్ద ధనవంతుడైన రోజుకి ఒక కోట లేదా రెండు కొట్లో సంపాదిస్తారు కానీ రాధా కిషన్ దామాని రెండు రోజుల్లో ఈకంగా 6000 కోట్లకు పైగా సంపాదనను తన కథ లో వేసుకొని ఒక్క దెబ్బతో దేశంలోని 20 మంది శ్రీమంతుల్లో ఒక
ఎంత పెద్ద ధనవంతుడైన రోజుకి ఒక కోట లేదా రెండు కొట్లో సంపాదిస్తారు కానీ రాధా కిషన్ దామాని రెండు రోజుల్లో ఈకంగా 6000 కోట్లకు పైగా సంపాదనను తన కథ లో వేసుకొని ఒక్క దెబ్బతో దేశంలోని మొదటి 20 మంది శ్రీమంతుల్లో ఒకరుగా ఘనత సాధించారు ఆయనే డి-మార్ట్ సూపర్ మార్కెట్ స్థాపకుడు.

రాధాఖీషన్ ధమాని:
రాధాకిషన్ దమాని ముంబైకి చెందిన హైపర్మార్కెట్ చైన్, డి-మార్ట్ వ్యవస్థాపకుడు. రాజస్థాన్ లోని బికానర్ లో మార్వారీ కుటుంబంలో శివ్కిషన్జి డామనీకి జన్మించాడు. అతను ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, గోపీకిషన్ దామని. అతను తన కుటుంబం ఫోర్బ్స్ ఇండియాలో # 9 వ స్థానంలో ఉన్నారు.దమణి కుటుంబానికి చెందిన మొత్తం నికర విలువ సెప్టెంబర్ 11, 2017 నాటికి 18 బిలియన్ డాలర్లకు పెరిగింది.

D-Mart (డి-మార్ట్):
D-Mart భారతదేశంలో హైపర్మార్కెట్ మరియు సూపర్ మార్కెట్ ను రాధాఖీషన్ ధమాని ప్రారంభించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, జాతీయ రాజధాని, తమిళనాడు, కర్ణాటక, డామన్, డయ్యు, పంజాబ్లలో వీటి దుకాణాలు ఉన్నాయి.
డి-మార్ట్ దుకాణాల యొక్క సూపర్ మార్కెట్ గొలుసుని అవెన్యూ సూపర్ మార్స్ లిమిటెడ్ (ASL) యాజమాన్యం నిర్వహిస్తుంది. ముంబయిలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.

వ్యాపారవేత్తలు:
భారతదేశంలో చాల మంది వ్యాపార దిగ్గజాలు ఉన్న కొన్ని రోజులు గా ఒక వ్యక్తి పేరు మాత్రం పదే పదే మరు మ్రోగిపోతోంది అవే సూపర్ మార్స్ షార్ట్ కట్ లో డి-మార్ట్ సూపర్ మార్కెట్ ఈ పేరు తో ఉన్న షేర్ మార్కెట్ షేర్లు సంచలనాలమీద సంచలనాలు సృష్టిస్తోంది దీనికి యజమాని ఐనా రాధాకిషన్ ధమాని హాట్ టాపిక్ గా మారారు.

స్టాక్ ఎక్స్చేంజి:
రాధా కిషన్ ధమాని స్టాక్ ఎక్స్చేంజి లో అడుగు పెట్టిన మూడు రోజుల వ్యవధిలోనే అనిల్ అంబానీ ఆస్తిని డ్తెసాడు అయన తాజాగా మరో సంచలనం సృష్టించారు కేవలం 48 గంటల్లోనే తన ఆస్తికి మరో 4300 కోట్లు జతయ్యాయి ఇదెలా సాధ్యమయ్యాయి అంటే ఇటీవల

ట్రేడింగ్:
కేవలం రెండు రోజుల్లోనే 4300 కోట్లు ఎలా సాధ్యమయ్యాయి అంటే ఇటీవల ట్రేడింగ్ మొదలు పెట్టిన షేర్లు తార జువ్వ మాదిరి దూసుకెళ్లాయి లిస్టింగ్ డే రోజే ఏకంగా 114 లాభం తో ఎగసిన ఆయన షేర్లు అంతకంతకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.

సంస్థ నెలకొల్పిన రాష్ట్రాలు:
ఈ సంస్థ ప్రధాన కార్య లయం ముంబయి లో నెలకొల్పగ మిగతా 9 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం లో మొత్తం 118 స్టార్లను నిర్వహిస్తున్నారు

లాభాల్లో ముందు:
మొత్తం 118 స్టోర్లలో ఒకటి కూడా నష్టాల్లో లేకపోవడం విశేషం మార్కెట్ ట్రేడింగ్ లో మెరుపులు మెరిపించాయి తాజా ట్రేడింగ్ లో లో ఈ షేర్ కు 714 రూపాయల గరిష్ట స్థాయిని చేరుకుంది.

దామని ఆస్థి విలువ:
రాధా కిషన్ అయన కుటుంబ ఆస్తుల విలువ అక్షరాలా 4300 కోట్ల జత చేరాయి.ధమని కురుంబనికి అవెన్యూ సూపర్ మార్కెట్ లో 82 .2 శతం స్టాక్స్ కలిగి ఉండటం గమనార్హం.

అత్యంత భారతీయ సంపన్నులు:
తాజాగా పెరిగిన డి-మార్ట్ షేర్ ధరతో రాదా కిషన్ ధమాని 20 వ అత్యంత భారతీయ ధనవంతుడిగా రికార్డులకెక్కారు,అంతే కాకుండ మొదటి 500 బిలినియర్ల లో ఒకరు గా చోటు దక్కింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications