ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే ఇస్తుందని వెల్లడించారు. ఆర్థిక వృద్ధి లాభాలు కూడా రైతులకు సమానంగా ఉండవచ్చని హామీ ఇచ్చారు.
రానున్న నెలల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన స్టాక్స్ పెరగనున్నాయి,ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని పెంచనుంది.

సాధారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి రోజుల్లో అనగా 28,29 తేదీల్లో నిర్వహిస్తారు కానీ 2018నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ బడ్జెట్ తేదీలను దేశ రాష్ట్రపతికి తెలియజేసింది. అంతే కాకుండా జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 9న పార్లమెంటరీ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తాయని తెలిపారు. దాని తర్వాత ఒక నెల విరామం ఇచ్చి రెండో దశ సమావేశాలను మార్చి 5న మొదలుపెట్టి ఏప్రిల్ 6న ముగిస్తారని వివరించారు.
గత ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రణాళిక రూపొందించింది . ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే ఇస్తుందని వెల్లడించారు. ఆర్థిక వృద్ధి లాభాలు కూడా రైతులకు సమానంగా ఉండవచ్చని హామీ ఇచ్చారు. కావేరీ విత్తనాలు, జైన్ ఇరిగేషన్, పిఐ ఇండస్ట్రీస్, రాలిస్ ఇండియా మొదలైన వాటితో పాటు కొన్ని స్టాక్స్ ఈ రంగాల్లో ఇప్పటికే ఉన్నత స్థాయికి వెళ్లిపోయారు. మౌలిక సదుపాయాల నుండి కూడా స్టాక్స్ చూడవచ్చు, రాబోయే బడ్జెట్లో ఇది పుంజుకోవచ్చు. ఏదేమైనా, కొన్ని జాగ్రత్తలు వహించి.సరైన ధర వద్ద స్టాక్స్ కొనుగోలు చేయాలి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications