స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే యోచనో కేంద్రం అడుగులు .
రానున్న బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై భారీగా సుంకాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం
స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం రానున్న బడ్జెట్ లో ప్రవేశపెట్టనుంది.పీసీబీలు, కెమెరాలు, డిస్ ప్లేల ధరలు పెరిగే అవకాశం ఉంది ,తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అంటున్న కేంద్రం.దేశాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో ఆయా పరికరాలపై కేంద్రం కస్టమ్స్ సుంకం విధిస్తోందని పేర్కొన్నారు.ఇదే జరిగితే స్మార్ట్ ఫోన్లు,లాప్టాప్ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కస్టమ్స్ రిజిడ్ ఇన్ బడ్జెట్ 2018

మేక్ ఇన్ ఇండియా భాగంలో
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, భారతదేశం ఒక తయారీ కేంద్రంగా కాకుండా, వస్తువుల సామూహిక గమ్యస్థానంగా ఉండాలని యోచిస్తోంది. భారతదేశంలో ఇంజనీరింగ్ రంగం విదేశీ ఆటగాళ్ళ నుండి ఎంతో ఆసక్తిని ఆకర్షిస్తుంది, ఉత్పాదక ఖర్చులు, సాంకేతికత మరియు ఆవిష్కరణల విషయంలో ఇది అద్భుతమైన ప్రయోజనాన్ని సాధిస్తాయని,నేడు, అనేక రంగాల్లో భారతీయ తయారీ కంపెనీలు ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతున్నాయి.

దేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య
భారతదేశంలో సుమారు వంద కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని US- ఆధారిత మీడియా సంస్థ జెనిత్ ఒక అధ్యయనంలో తెలిపిన ప్రకారం,భారతదేశంలో ప్రస్తుతం 300-400 మిలియన్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉండవచ్చని అంచనా వేసింది.దేశంలో దాదాపు 600 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా,వారిలో 300 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశం లో ప్రతి ముగ్గురి లో ఇద్దరు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications