For Quick Alerts
For Daily Alerts
నిప్టీ 7 పాయింట్ల నష్టంలో
వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడిం
|
వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం పతనంకాగా.. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. మెటల్ 0.6 శాతం, ఆటో 0.3 శాతం చొప్పున బలపడ్డాయి.
బీఎస్ఈలో లోహ, పవర్, ఇండస్ట్రీయల్ సూచీలు తప్ప మిగిలిన సూచీలు అన్నీ నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభపడిన వాటిలో టాటా మోటార్స్(3.16%), ఓఎన్జీసీ(2.36%), కోల్ ఇండియా(1.46%), ఎన్టీపీసీ(1.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.15%) ముందుండగా మరో వైపు భారతీ ఎయిర్టెల్(2.24%), ఎస్బీఐఎన్(1.35%), మారుతి(1.24%0, ఎల్ అండ్ టీ(1.01%), హీరో మోటాకార్ప్(0.92%), యాక్సిస్ బ్యాంక్(0.91%) ఎక్కువగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
Comments
English summary
నిప్టీ 7 పాయింట్ల నష్టంలో | The Sensex and Nifty ended on a flat note on tuesday trading
Story first published: Tuesday, January 2, 2018, 16:29 [IST]