For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిప్టీ 7 పాయింట్ల న‌ష్టంలో

వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడిం

|

వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం పతనంకాగా.. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. మెటల్‌ 0.6 శాతం, ఆటో 0.3 శాతం చొప్పున బలపడ్డాయి.

ఫ్లాట్ గా కొన‌సాగిన మార్కెట్లు

బీఎస్ఈలో లోహ‌, ప‌వ‌ర్, ఇండ‌స్ట్రీయ‌ల్ సూచీలు త‌ప్ప మిగిలిన సూచీలు అన్నీ న‌ష్టాల‌తో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభ‌ప‌డిన వాటిలో టాటా మోటార్స్(3.16%), ఓఎన్‌జీసీ(2.36%), కోల్ ఇండియా(1.46%), ఎన్‌టీపీసీ(1.19%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.15%) ముందుండ‌గా మ‌రో వైపు భార‌తీ ఎయిర్‌టెల్(2.24%), ఎస్‌బీఐఎన్(1.35%), మారుతి(1.24%0, ఎల్ అండ్ టీ(1.01%), హీరో మోటాకార్ప్(0.92%), యాక్సిస్ బ్యాంక్(0.91%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో ముందు వ‌రుస‌లో ఉన్నాయి.

English summary

నిప్టీ 7 పాయింట్ల న‌ష్టంలో | The Sensex and Nifty ended on a flat note on tuesday trading

markets ended flat
Story first published: Tuesday, January 2, 2018, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X