8 నెలల గరిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
దేశంలో టోకు వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణం నవంబరులో 3.93 శాతానికి పెరిగింది. అక్టోబర్లో ఈ ద్రవ్యోల్బణం 3.59 శాతంగా ఉంది.
దేశంలో టోకు వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణం నవంబరులో 3.93 శాతానికి పెరిగింది. అక్టోబర్లో ఈ ద్రవ్యోల్బణం 3.59 శాతంగా ఉంది. ఆహార వస్తువులకు సంబంధించిన టోకు ద్రవ్యోల్బణం గతేడాదితో పోలిస్తే 4.10%కి పెరిగింది. ఇది నవంబరులో 3.23%గా ఉంది.
టోకు
ద్రవ్యోల్బణ
రేటును,
ట్రేడర్లు,
హోల్
సేల్
వ్యాపారులు
వస్తువులను
కొనేదాని
ఆధారంగా
లెక్కిస్తారు.
ప్రస్తుతం
గణాంకాలను
వాణిజ్య
మంత్రిత్వ
శాఖ
విడుదల
చేసింది.
ముఖ్యంగా
ఆహార
వస్తువులు,
బీటెల్
లీవ్స్,
గుడ్లు,
పండ్లు,
కూరగాయలు
వంటివి
పెరగడంతో
మొత్తం
టోకు
ధరల
ద్రవ్యోల్బణం
ఎగబాకింది.
అంతే
కాకుండా
గత
నెల
కాలంలో
మొత్తంగా
పెట్రోలు,
డీజిల్
ధరలు
పెరగడం
సైతం
ఇందుకు
కారణం
అయింది.
కూరగాయలు
టోకుగా
నవంబరులో
1.8%
పెరిగాయి.
ఆహారేతర
వస్తువులన్నీ
దాదాపు
1.9%
పెరిగాయి.
ఇంకా
చర్మ
శుద్ది
పరికరాలు(35%),
పశువుల
దాణా(10%),
రబ్బరు(4%),
సిల్క్(4%),
జూట్(4%)
వంటివి
సైతం
గణనీయమైన
పెరుగుదలను
కనబరిచాయి.
ఇంధన
ద్రవ్యోల్బణం,
విద్యుత్
ధరల
పెరుగుదల
సైతం
ఒక్కోటి
నవంబరులో
1.6%
మేర
పెరిగాయి.