పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది. కేంద్రం రూపొందించిన ఆధార్ చట్టం, వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానించడం వంటి విషయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇది వరకే కేంద్రం సుప్రీంకోర్టులో తాము వివిధ పథకాలకు, కార్డులకు ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31 వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

అయితే కొంత మంది పౌరులు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఇప్పటికీ పూర్తిచేయలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ గడువును మార్చి 31,2018 వరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ నాటికి మొత్తం 33కోట్ల మంది పాన్ కార్డు కలిగిన వారిలో కేవలం 13.28 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications