పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించే గడువును కేంద్రం మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ఈ విధంగా వీటి అనుసంధానానికి గడువును ప్రభుత్వం మూడోసారి పెంచినట్లైంది. కేంద్రం రూపొందించిన ఆధార్ చట్టం, వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానించడం వంటి విషయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇది వరకే కేంద్రం సుప్రీంకోర్టులో తాము వివిధ పథకాలకు, కార్డులకు ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31 వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

అయితే కొంత మంది పౌరులు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఇప్పటికీ పూర్తిచేయలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ గడువును మార్చి 31,2018 వరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ నాటికి మొత్తం 33కోట్ల మంది పాన్ కార్డు కలిగిన వారిలో కేవలం 13.28 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని పూర్తిచేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications