లాభాల్లో మార్కెట్లు
ఆర్బీఐ యథాతథ పాలసీతో బుధవారం బాగా నష్టపోయిన మార్కెట్లు ఒక్కరోజులోనే తిరిగి కోలుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో ఆద్యంతమూ పటిష్ట లాభాలతో ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 352 పాయింట్లు కోలుకుని 32,949 వద్ద ముగిసింది. తద్వారా తిరిగి 33,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. నవంబర్ 1 తర్వాత సెన్సెక్స్కు ఇదే అత్యధిక లాభం. ఇక నిఫ్టీ సైతం 123 పాయింట్లు పురోగమించి 10,167 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 64.59 వద్ద కొనసాగుతోంది.

బీఎస్ఈ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ (+ 6.08%), ఏసియన్ పెయింట్స్ (+ 3.29%), మారుతీ (+ 3.26%), టాటా స్టీల్ (+ 2.97%), బజాజ్ ఆటో (+ 2.78%) లాభపడ్డాయి. మరో వైపు కోల్ ఇండియా (-0.64%), టిసిఎస్ (-0.52%), సిప్లా (-0.50%), విప్రో (-0.34%) మరియు సన్ ఫార్మా (-0.26%) ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications