రూ.1649కే ఎయిర్టెల్ 4జీ ఫోన్
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చౌకధరలో 4జీ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ భాగస్వామ్యంతో చౌక ధరలో 4జి స్మార్ట్ఫోన్ను తయారుచేస్తోంద
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చౌకధరలో 4జీ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ భాగస్వామ్యంతో చౌక ధరలో 4జి స్మార్ట్ఫోన్ను తయారుచేస్తోంది. జియోకి పోటిగా రూ.1649కే ఆక్వా లయన్స్ ఎన్1 పేరితో దీన్ని ఆవిష్కరించింది. దీంతో పాటు మరో రెండు స్మార్ట్ఫోన్లను కూడా తీసుకొచ్చింది.
వీటిలో
ఆక్వా
ఎ4
మార్కెట్
ధర
రూ.4999
కాగా
రూ.1999లకే
అందిస్తున్నట్లు
తెలిపింది.
ఆక్వా
ఎస్3
మార్కెట్
ధర
రూ.6,649
ఉండగా
రూ.4,379కే
వియ్రిస్తున్నట్లు
వెల్లడించింది.
అక్వా
లయన్స
ఎన్1
కోసం
డౌన్పేమెంట్
కింద
ఈ
ఫోన్కు
రూ.3,149
చెల్లించాల్సి
ఉంటుంది.
క్యాష్
బ్యాక్
కింద
రూ.1500
అందించనుంది.
రీఫండ్
పొందాలంటే
నెలకు
రూ.169
రీఛార్జి
చొప్పున
36నెలల
పాటు
చేయించాల్సి
ఉంటుందని
షరతు
విధించింది.
మొత్తం
మీద
జియో
లాగే
ఇది
సైతం
వింతైన
షరతులతో
కస్టమర్లను
ఆకట్టుకునే
ప్రయత్నం
చేస్తోంది.
1జీబీ
ర్యామ్,
8జీబీ
సామర్థ్యం,
2ఎంపీ
రేర్
కెమెరా,
వీజీఏ
సెల్ఫీ
కెమెరా,
డ్యూయల్
సిమ్
ఫీచర్లు
ఉన్న
ఈ
చౌక
ఫోన్
కోసం
మొదట
రూ.3149
చెల్లించాలి.
అయితే
ఈ
ఫోన్
18
నెలలు
వాడితే
రూ.500,
36
నెలలు
వాడితే
మరో
రూ.1000
ఈ
విధంగా
మొత్తం
రూ.1500
వెనక్కు
ఇచ్చేలా
ప్రణాళిక
రచించారు.