ఆర్బీఐ సమీక్షకు ముందు.. అప్రమత్తత... స్వల్ప నష్టాలు
రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 32,802 వద్ద స్థిరపడగా నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,118 వద్ద ముగిసింది. బ
రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 32,802 వద్ద స్థిరపడగా నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,118 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే పవర్(1.06%), లోహ రంగం(0.85%) నష్టపోగా మరో వైపు బ్యాంకింగ్, హెల్త్కేర్, టెలికాం రంగాలు స్వల్పంగా లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో బజాజ్ ఫైనాన్స్(1.88%), యెస్ బ్యాంక్(1.81%), ఎస్బీఐ(1.75%), రిలయన్స్(1.34%), భారతీ ఎయిర్టెల్(1.31%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో హీరో మోటో కార్ప్(2.24%), విప్రో(2.40%), ఓఎన్జీసీ(1.76%), టాటా స్టీల్(1.76%), యూపీఎల్(1.73%) ప్రధానంగా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications