త్రైమాసిక ఫలితాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫర్వాలేదనిపించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంలో 2.2% వృద్దితో సెప్టెంబరు త్రైమాసికంలో సానుక
త్రైమాసిక ఫలితాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫర్వాలేదనిపించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంలో 2.2% వృద్దితో సెప్టెంబరు త్రైమాసికంలో సానుకూల ఫలితాలను వెల్లడించింది.ఈ ఏడాది రెండో త్రైమాసికానికి గాను రూ.561 కోట్ల నికర లాభాన్ని చూపించింది. అదే సమయంలో మొత్తం ఆదాయం రూ.13,639 కోట్ల నుంచి రూ.14,205 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. నిర్వహణ లాభం రూ.2732 కోట్ల నుంచి 20% వృద్దితో రూ.3279 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు సీఎండీ సునీల్ మెహతా వెల్లడించారు.

ఈ బ్యాంకు మొండి బకాయిల కోసం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 2693.78 కోట్ల మేర కేటాయింపులు చేసింది. అదే త్రైమాసికం క్రితం ఏడాది కేవలం రూ.1954.14 కోట్ల మేర మాత్రమే వసూలు కాని రుణాల కోసం కేటాయించారు. ఈ విధంగా స్థూల ఎన్పీఏ బకాయిలు రూ.57,630 కోట్ల నుంచి 13.31శాతం తగ్గి రూ.56,406 కోట్లకు తగ్గాయని బ్యాంకు ఫలితాల్లో వెల్లడైంది.
దీంతో బ్యాంకుకు అనవసరంగా చేయాల్సిన కేటాయింపులు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు త్రైమాసికంలో ఇవి రూ.6649 కోట్లుండగా ఈ సారి సైతం రూ.3500 కోట్ల మేరకు బ్యాంకు నిధులు వృథా అయినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈవో,ఎండీ సునీల్ చెప్పారు. వడ్డీల ద్వారా సంక్రమించే ఆదాయం అంతకు ముందు త్రైమాసికంలో ఉన్న 2.56% నుంచి స్వల్పంగా పెరిగి 2.62%గా నమోదయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications