For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

101 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌, 10వేల‌కు పైనే నిఫ్టీ

పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా క‌ద‌ల‌డంతో వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగాయి. మార్కెట్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 101 పాయింట్లు పుంజుకుని 32,607 వ‌ద్ద నిల‌వ‌గా... నిప్టీ 23 పాయింట

|

పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా క‌ద‌ల‌డంతో వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగాయి. మార్కెట్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 101 పాయింట్లు పుంజుకుని 32,607 వ‌ద్ద నిల‌వ‌గా... నిప్టీ 23 పాయింట్లు పుంజుకొని 10208 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ(1.8%), ప‌వ‌ర్‌(1.28%), మౌలిక రంగం(1.25%), చ‌మురు,స‌హ‌జ వాయువు(0.63%) లాభ‌ప‌డ‌గా మ‌రో వైపు ఐటీ(0.76%), హెల్త్‌కేర్(0.41%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(0.31%), టెక్నాల‌జీ(0.22%) న‌ష్ట‌పోయాయి.

లాభాల్లో స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఆసియా పెయిన్స్ (+ 4.1%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (+ 3.56%), ఎన్‌టీపీసీ (+ 2.92%), ఒఎన్జిసి (+ 2.56%), హెచ్యుఎల్ (+ 1.81%) ముందుండ‌గా; మ‌రో వైపు టాటా మోటర్స్ (-1.54% ), ఇన్ఫోసిస్ (-1.37%), సన్ ఫార్మా (-1.07%), లూపిన్ (-0.98%) మరియు ఎం అండ్ ఎం (-0.81%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

101 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌, 10వేల‌కు పైనే నిఫ్టీ | Sensex ended higher by 101 points

The benchmark BSE Sensex ended higher by over 100 points and the NSE index Nifty above the 10,200 level led by PSU, power, infrastructure and oil & gas stocks amid weak European cues.
Story first published: Tuesday, October 24, 2017, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X