For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ బాండ్ల ధ‌ర గ్రాముకు రూ.2971గా నిర్ణ‌యం

అక్టోబ‌ర్ 23-25 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్ర‌జ‌లు బంగారు బాండ్ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాం

|

అక్టోబ‌ర్ 23-25 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్ర‌జ‌లు బంగారు బాండ్ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాంకుల ద్వారా పంప‌వచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 30న కొనుగోళ్లను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.వ‌చ్చే 12 వారాల‌కు సంబంధించి డిసెంబ‌రు వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన క్యాలెండ‌ర్ను సావ‌రిన్ గోల్డ్ బాండ్ల విష‌యంలో కేంద్రం వెల్ల‌డించిన‌ట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది.

సావ‌రిన్ గోల్డ్ బాండ్‌

గోల్డ్ బాండ్ ద‌ర‌ఖాస్తు, కేటాయింపులు అక్టోబ‌ర్ 9వ తేదీతో మొద‌లుకొని డిసెంబ‌రు 27 వ‌ర‌కూ అందుబాటులో ఉంటాయి. మొద‌టి ద‌శ గోల్డ్ బాండ్ల కేటాయింపు అక్టోబ‌ర్ 11వ తేదీతో ముగిసింది. ఎవ‌రి బాండ్ల‌ను వారికి కేటాయించే ప్ర‌క్రియ వ‌చ్చే వారం జ‌రుగుతుంది. ఆర్‌బీఐని సంప్ర‌దించిన కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో గ్రాముపైన రూ. 50 రాయితీ ఇస్తున్న‌ది. ఇందుకోసం ఆన్‌లైన్లోనే ద‌ర‌ఖాస్తు చేసి, చెల్లింపుల‌ను ఆన్‌లైన్లో చేప‌ట్టిన‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ష‌ర‌తు విధించారు.

Read more about: sovereign gold bonds gold bonds
English summary

గోల్డ్ బాండ్ల ధ‌ర గ్రాముకు రూ.2971గా నిర్ణ‌యం | sovereign gold bond applications in between october 23 and 25th

The government has fixed the purchase price of sovereign gold bond (SGB) at Rs2,971 per gram. For the subscription period from 23-25 October, the issue price will be Rs2,971 per gram with settlement on 30 October, a finance ministry statement said on Saturday.
Story first published: Monday, October 23, 2017, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X