For Daily Alerts
348 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
టీసీఎస్తో మొదలయ్యే కార్పొరేట్ ఫలితాల వెల్లడి పట్ల ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 348.23 పాయింట్లు(1%) లాభపడి 32,182.22 వద్ద ముగియగా మరో సూచీ నిప
|
*10వేలకు
పైన
నిఫ్టీ
దేశంలో
కీలక
ఆర్థిక
సమాచారానికి
సంబంధించిన
గణాంకాలు
వెల్లనవ్వడుంటంతో
దేశీయ
మార్కెట్లు
దూసుకెళ్లాయి.
ఈ
రోజు
మార్కెట్
ముగిసిన
తర్వాత
ఆగస్టు
నెల
ఐఐపీ
గణాంకాలు,
సెప్టెంబరు
నెల
వినియోగదారు
ద్రవ్యోల్బణం
గణాంకాలు
వెలువడనున్నాయి.
టీసీఎస్తో
మొదలయ్యే
కార్పొరేట్
ఫలితాల
వెల్లడి
పట్ల
ఇన్వెస్టర్లు
సానుకూలంగా
ఉన్నారు.
దీంతో
మార్కెట్లు
ముగిసే
సరికి
సెన్సెక్స్
348.23
పాయింట్లు(1%)
లాభపడి
32,182.22
వద్ద
ముగియగా
మరో
సూచీ
నిప్టీ
111.60
పాయింట్లు
పుంజుకుని
10,096
వద్ద
స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.9%0, స్థిరాస్తి(1.49%), ఎఫ్ఎంసీజీ(1.18%), హెల్త్ కేర్(1.15%) రంగాలు బాగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో కంపెనీల వారీగా చూస్తే హిందాల్కో(5.99%), భారతీ ఇన్ఫ్రాటెల్(5.24%), రిలయన్స్(4.22%), సన్ ఫార్మా(2.57%), అరబిందో ఫార్మా(2.04%) లాభపడిన వాటిలో ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్టెల్(1.17%), కోల్ ఇండియా(0.46%), ఇన్ఫోసిస్(0.37%), పవర్ గ్రిడ్(0.17%), ఏసియన్ పెయింట్స్(0.93%) ముందున్నాయి.
Comments
English summary
348 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ | The benchmark BSE Sensex surged nearly 350 points in trading
Story first published: Thursday, October 12, 2017, 17:06 [IST]