For Quick Alerts
For Daily Alerts
భారీగా నష్టపోయిన మార్కెట్లు
మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుండటంతో పాటు ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తుందన
|
స్టాక్
మార్కెట్లు
ఇవాళ
భారీ
నష్టాలతో
ముగిశాయి.
అంతర్జాతీయ
కారణాలతో
ట్రేడింగ్
ప్రారంభం
నుంచి
మన
మార్కెట్లు
నష్టాల్లోనే
ఉన్నాయి.
దేశీయ
కారణాలు
కూడా
తోడవ్వడంతో
మన
మార్కెట్లు
ఏ
దశలోనూ
కోలుకోలేదు.
అంతర్జాతీయ
మార్కెట్లు
సాధారణ
నష్టాలలోనే
ఉన్నా..
మన
మార్కెట్లు
మాత్రం
భారీగా
నష్టపోయాయి.
ముఖ్యంగా
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్,
ఉత్తర
కొరియా
అధ్యక్షుడు
కిమ్
జాంగ్
మధ్య
మాటల
యుద్దం
కొనసాగుతుండటంతో
పాటు
ఉత్తర
కొరియా
హైడ్రోజన్
బాంబును
పరీక్షిస్తుందన్న
ఊహాగానాలతో
అంతర్జాతీయ
మార్కెట్లలో
భయాందోళనలు
బయలద్దేరాయి.
మార్కెట్లు
ముగిసే
సరికి
బీఎస్ఈ
సెన్సెక్స్
447.60
పాయింట్లు
నష్టపోయి
31,922.44
వద్ద
ముగియగా,
మరో
సూచీ
నిప్టీ
157.50
పాయింట్లు(1.56%)
దిగజారి
9964.40
వద్ద
స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో సెయింట్(1.60%), రాజేష్ ఎక్స్పోర్ట్స్(1.58%), హెచ్సీఎల్టెక్(1.25%), డీబీకార్ప్(1.20%), VAKRANGEE(1.19%) ఉండగా; నష్టపోయిన వాటిలో ఐపీసీఏ ల్యాబరొటరీస్(8.78%), ఇండియాబుల్ష్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(8.23%), జిందాల్ స్టీల్(8.17%), రిలయన్స్ క్యాపిటల్(7.83%), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(7.25%)ముందున్నాయి.
Comments
English summary
భారీగా నష్టపోయిన మార్కెట్లు | sensex biggest fall in 10 months
Story first published: Friday, September 22, 2017, 16:08 [IST]