ఇండిగో విమాన టిక్కెట్లు రూ.1174 నుంచే
చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో మళ్లీ ప్రయాణ టిక్కెట్లను తక్కువ ధరలకే ఇచ్చేందుకు సిద్దమైంది. దేశీయ మార్కెట్లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని) ప్ర
చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో మళ్లీ ప్రయాణ టిక్కెట్లను తక్కువ ధరలకే ఇచ్చేందుకు సిద్దమైంది. దేశీయ మార్కెట్లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని) ప్రారంభ ధరలను ఆఫర్ చేస్తోంది.

విమానయానంలో నెలకొన్న బలమైన పోటీని క్యాష్ చేసుకునే యోచనలో ఇండిగో ఈ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఇండిగో వెబ్సైట్ ప్రకారం చెన్నై-బెంగళూరు మార్గంలో టికెట్ ధర్ రూ.1,174గాను, ఢిల్లీ నుండి జైపూర్ కు రూ.1,178 రూ. జమ్మూ- శ్రీనగర్ రూ. 1,220గా ఉంది. శ్రీనగర్-జమ్మూ రూ.1583, రూ. చండీగడ్-ఢిల్లీ రూ.1,592, రూ. లక్నో-ఢిల్లీ రూ. 1,597 ధరల్లో టికెట్ లుఅందుబాటులో ఉండనున్నాయి. ఇండిగో బుకింగ్స్ పోర్టల్ లో అక్టోబర్ , నవంబర్ కాలానికి చెన్నై - బెంగళూరు మధ్య బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇండిగో అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందే. దీనికి అదననంగా నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 200 ను రద్దు చేయనుంది. అయితే దీనికి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డులు / డెబిట్ ద్వారా చేసే అన్ని ఆన్లైన్ చెల్లింపులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.

అలాగే ఎయిర్ పోర్టుకు అనుకున్న సమయం కంటే ముందుగా చేరుకున్న ప్రయాణీకులకు రూ.1000 అదనపు తగ్గింపును ప్రకటించింది. తమ ప్రయాణాన్ని కనీసం నాలుగు గంటలకు ముందుకు జరుపుకున్న వారికి ఇండిగో ఎర్లీ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే టికెట్ బుకింగ్ సమయంలోఈ ఆప్షన్ను ఎంచుకోవాల్సి వుంటుంది. దేశీయ రూట్లలో డిమాండ్ను పెంచడానికి ఈనిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో తెలిపింది
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications