155 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
మార్కెట్ వర్గాల్లో ఇన్ఫోసిస్ కంపెనీపై నెలకొన్న సానుకూలతతో మార్కెట్లు ఆశావహంగా కొనసాగాయి. వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 154.76 పాయింట్ల లాభంతో 31,750 వద్ద ము
మార్కెట్ వర్గాల్లో ఇన్ఫోసిస్ కంపెనీపై నెలకొన్న సానుకూలతతో మార్కెట్లు ఆశావహంగా కొనసాగాయి. వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 154.76 పాయింట్ల లాభంతో 31,750 వద్ద ముగియగా; నిఫ్టీ 55.75 పాయింట్ల లాభంతో 9912 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే వినియోగదారు వస్తువులు(1.29%), ఐటీ రంగం(1.25%), మౌలిక రంగం(1.24%), టెక్నాలజీ(1.14%) లాభపడ్డాయి.

సెన్సెక్స్లో లాభపడిన కంపెనీలను చూస్తే ఇన్ఫోసిస్(3.14%), ఎన్టీపీసీ(2.1%), సన్ఫార్మా(1.96%), హీరో మోటోకార్ప్(1.93%), హెచ్యూఎల్(1.87%) ఉన్నాయి. మరో వైపు నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.01%), టాటా మోటార్స్(1.25%), పవర్ గ్రిడ్(1.00%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.41%), టీసీఎస్(0.38%0 ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications