ఆగస్టు 25 నుంచి రూ.200 నోటు చలామణీలోకి
ఈ నోటు పసుపు రంగులో ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్షరాలు దేవనాగరి లిపిలో సైతం ఉంటాయి.
ఆగస్టు 25 నుంచి రూ.200 నోటును చలామణీలోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నోటు వెనుక పెద్దగా సాంచి స్తూపం బొమ్మ ఉంటుంది. నోటు వెనుక వైపు ఎడమ పక్కన స్వచ్చభారత్ నినాదం, లోగో ఉంటాయి. ఈ నోటు పసుపు రంగులో ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్షరాలు దేవనాగరి లిపిలో సైతం ఉంటాయి.

అన్ని నోట్లలాగే మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. ఈ నోట్లపై ఆర్బీఐ నూతన గవర్నర్ ఊర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ఆర్బీఐ, భారత్ అని హిందీలో, ఇండియా అని ఆంగ్లంలో, 200 అక్షరాలు సూక్ష్మంగా నోటు మీద ముద్రించబడి ఉంటాయి. నోటుకు ముందు వైపు కుడిపక్క అశోక స్తూపం ఉంటుంది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications