For Quick Alerts
For Daily Alerts
276 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్ రంగాల్లో ఊపందుకున్న కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దాదాపు సూచీలు రెండూ 1% మేర లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు మన మార్కెట్లు బాగా రాణించే
|
స్థిరాస్తి,
లోహ,
బ్యాంకింగ్
రంగాల్లో
ఊపందుకున్న
కొనుగోళ్లతో
దేశీయ
మార్కెట్లు
లాభాల
బాట
పట్టాయి.
దాదాపు
సూచీలు
రెండూ
1%
మేర
లాభపడ్డాయి.
అంతర్జాతీయ
సానుకూల
పరిణామాలు
మన
మార్కెట్లు
బాగా
లాభాలు
గడించేందుకు
దోహద
పడ్డాయి.
దీంతో
బీఎస్ఈ
సెన్సెక్స్
276
పాయింట్ల
లాభంతో
31,568
వద్ద
ముగియగా;
మరో
సూచీ
నిఫ్టీ
87
పాయింట్ల
లాభంతో
9852.5
వద్ద
స్థిరపడింది.
బీఎస్ఈలో
రంగాల
వారీగా
చూస్తే
ఎఫ్ఎంసీజీ(0.04%),
కన్సూమర్
డ్యూరబుల్స్(0.75%)
నష్టపోగా
మిగిలిన
కీలక
రంగాలు
లాభాల
బాట
పట్టాయి.
స్థిరాస్తి(3.48%),
లోహ
రంగం(1.81%),
బ్యాంకింగ్(1.39%),
పీఎస్యూ(1.2%)
లాభాల
బాటలో
సాగిన
వాటిలో
ఉన్నాయి.
స్థిరాస్తి రంగంలో డీఎల్ఎఫ్ దాదాపు 8% లాభాలను స్వీకరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకీకృతానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఒక విధానాన్ని రూపొందించేందుకు సిద్దమవడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడ్డాయి.
బీఎస్ఈ సూచీలో లాభపడిన వాటిలో అదానీ పోర్ట్స్(2.79%), భారతీ ఎయిర్టెల్(2.41%), టాటా స్టీల్(2.28%), డాక్టర్ రెడ్డీస్(2.25%), ఇన్ఫోసిస్(1.98%) ముందుండగా; మరో వైపు నష్టపోయిన వాటిలో హెచ్యూఎల్(1.05%), సన్ ఫార్మా(0.45%), ఐటీసీ(0.28%), పవర్ గ్రిడ్(0.21%), ఎం అండ్ ఎం(0.13%) ఉన్నాయి.
Comments
English summary
276 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ | Sensex up 276 points on positive global cues
Story first published: Wednesday, August 23, 2017, 16:48 [IST]