స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 31,291.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల(0.1
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 31,291.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల(0.11%) లాభంతో 9765.55 వద్ద స్థిరపడింది.
రంగాల వారీగా చూస్తే చమురు,సహజ వాయు(1.31%), హెల్త్ కేర్(0.77%), పీఎస్యూ(0.27%), బ్యాంకింగ్(0.2%) లాభపడ్డాయి. మరో వైపు స్థిరాస్తి రంగం(1.44%), పవర్(1.1%), మౌలిక రంగం(0.93%), ఆటో రంగం(0.75%) నష్టపోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.67%), లుపిన్(2.32%), సన్ ఫార్మా(2.24%), ఓఎన్ఝీసీ(1.11%), యాక్సిస్ బ్యాంక్(1.01%) ఉండగా మరో వైపు నష్టపోయిన వాటిలో ఎన్టీపీసీ(2.56%), హీరో మోటోకార్ప్(2.07%), బజాజ్ ఆటో(1.09%), టీసీఎస్(0.85%), ఎల్ అండ్ టీ(0.64%) ముందు ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications