For Quick Alerts
For Daily Alerts
స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 31,291.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల(0.1
|
రెండు
రోజుల
వరుస
నష్టాలకు
చెక్
పెడుతూ
ఈ
రోజు
స్టాక్
మార్కెట్లు
స్వల్ప
లాభంతో
ముగిశాయి.
బీఎస్ఈ
సెన్సెక్స్
33
పాయింట్లు
లాభపడి
31,291.85
పాయింట్ల
వద్ద
ముగియగా,
మరో
సూచీ
నిఫ్టీ
11.2
పాయింట్ల(0.11%)
లాభంతో
9765.55
వద్ద
స్థిరపడింది.
రంగాల
వారీగా
చూస్తే
చమురు,సహజ
వాయు(1.31%),
హెల్త్
కేర్(0.77%),
పీఎస్యూ(0.27%),
బ్యాంకింగ్(0.2%)
లాభపడ్డాయి.
మరో
వైపు
స్థిరాస్తి
రంగం(1.44%),
పవర్(1.1%),
మౌలిక
రంగం(0.93%),
ఆటో
రంగం(0.75%)
నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.67%), లుపిన్(2.32%), సన్ ఫార్మా(2.24%), ఓఎన్ఝీసీ(1.11%), యాక్సిస్ బ్యాంక్(1.01%) ఉండగా మరో వైపు నష్టపోయిన వాటిలో ఎన్టీపీసీ(2.56%), హీరో మోటోకార్ప్(2.07%), బజాజ్ ఆటో(1.09%), టీసీఎస్(0.85%), ఎల్ అండ్ టీ(0.64%) ముందు ఉన్నాయి.
Comments
English summary
స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్లు | Sensex ends marginally higher after two sessions losses
Story first published: Tuesday, August 22, 2017, 16:46 [IST]