271 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ఇన్పోసిస్ దెబ్బ ఈ రోజు మార్కెట్ మొత్తంపై పడింది. మూడు రోజుల వరుస లాభాల తర్వాత ఈరోజు మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 31,524 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్ట
హఠాత్తుగా
ఇన్ఫోసిస్
సీఈవో
పదవికి
విశాల్
సిక్కా
రాజీనామాతో
ఆ
సంస్థ
షేర్లపై
ఒత్తిడి
నెలకొంది.శుక్రవారం
ఒక్క
రోజులోనే
సంస్థ
షేర్
విలువ
98
రూపాయలు(9.7%)
తగ్గి
రూ.923రూపాయలకు
పడిపోయింది.
ఇన్పోసిస్
దెబ్బ
ఈ
రోజు
మార్కెట్
మొత్తంపై
పడింది.
మూడు
రోజుల
వరుస
లాభాల
తర్వాత
ఈరోజు
మార్కెట్లు
నష్టాలతో
ముగిశాయి.
బీఎస్ఈ
సెన్సెక్స్
271
పాయింట్లు
నష్టపోయి
31,524
వద్ద
ముగియగా;
మరో
సూచీ
నిఫ్టీ
66.75
పాయింట్లు
క్షీణించి
9837
వద్ద
స్థిరపడింది.
ఇన్ఫోసిస్
షేర్లు
ఒక
దశలో
13.39
శాతం
నష్టంతో
52
వారాల
కనిష్ట
స్థాయి
884
రూపాయల
వరకూ
వెళ్లాయి.
చివరకు
9.6%
నష్టంతో
923
వద్ద
బీఎస్ఈలో
ఇన్ఫీ
షేర్
సెటిల్
అయింది.
రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(3.53%), టెక్నాలజీ(2.67%), హెల్త్కేర్(1.6%), స్థిరాస్తి(0.92%) రంగాలు నష్టపోయాయి, మరో వైపు చమురు సహజ వాయు రంగం(0.92%), ఎఫ్ఎమ్సీజీ(0.76%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.21%) లాభపడ్డాయి.
సెన్సెక్స్ సూచీలో నష్టపోయిన వాటిలో ఇన్ఫోసిస్(9.6%), సన్ ఫార్మా(3.81%), ఎన్టీపీసీ(2.01%), హెచ్డీఎఫ్సీ(1.6%), కోల్ ఇండియా(1.52%) ఉండగా ; లాభపడిన వాటిలో
హెచ్యూఎల్(2.23%), పవర్ గ్రిడ్(1.85%), టీసీఎస్(1.32%), భారతీ ఎయిర్టెల్(1.21%), ఐటీసీ(0.84%) ఉన్నాయి.