205 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక పక్క ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపుతుందున్న అంచనాలు, మరో వైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 0.50% మేర తగ్గించిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
ఒక
పక్క
ఆర్బీఐ
రేట్ల
కోతకు
మొగ్గుచూపుతుందున్న
అంచనాలు,
మరో
వైపు
దేశంలో
అతిపెద్ద
ప్రభుత్వ
రంగ
బ్యాంకు
పొదుపు
ఖాతాలపై
వడ్డీ
రేట్లను
0.50%
మేర
తగ్గించిన
నేపథ్యంలో
మార్కెట్లకు
జోష్
వచ్చింది.
దీంతో
దేశీయ
మార్కట్లు
ట్రేడింగ్
ముగిసే
సరికి
లాభాల్లో
నిలిచాయి.
బీఎస్ఈ
సెన్సెక్స్
205.06(0.63%)
పాయింట్లు
లాభపడి
32,514.94
వద్ద
ముగియగా;
మరో
సూచీ
నిఫ్టీ
62.6
పాయింట్లు
పుంజుకుని
10,077
వద్ద
స్థిరపడింది.
నిఫ్టీకి
ఇది
రికార్డు
ముగింపు.
బీఎస్ఈలో
రంగాల
వారీగా
చూస్తే
కన్సూమర్
డ్యూరబుల్స్(1.86%),
లోహ
రంగం(1.69%),
పీఎస్యూ(1.66%),
క్యాపిటల్
గూడ్స్(1.4%)
లాభపడగా;
మరో
వైపు
హెల్త్
కేర్(1.52%),
ఎఫ్ఎంసీజీ(0.99%)
నష్టపోయాయి.
సెన్సెక్స్
గెయినర్లలో
లాభపడిన
వాటిలో
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా(4.46%),
పవర్
గ్రిడ్(4.23%),
టాటా
స్టీల్(2.89%),
ఎల్
అండ్
టీ(2.85%),
ఓఎన్జీసీ(2.82%)
ముందుండగా;
మరో
వైపు
నష్టపోయిన
వాటిలో
సన్
ఫార్మా(3.47%),
డాక్టర్
రెడ్డీస్(3.11%),
లుపిన్(2.9%),
ఐటీసీ(2.09%),
ఐటీసీ(2.09%),
సిప్లా(1.18%)
ఉన్నాయి.