రూ.200 నోటు ఆ కొరతను తీరుస్తుందట
ఈ నివేదికలో రూ.200 నోటు రావడం వల్ల నోట్ల మార్పిడి సమస్యలు కాస్త తొలగుతాయని విశ్లేషించారు.2016 నవంబర్ 25 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న నగదు 23.19 శాతం ఈ ఏడాది జూన్ 23 నాటికి అది 5.4శాతానికి
పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీలో మార్పులు వచ్చాయి. రూ.500 నోటు కరెన్సీ మారకంలో కొనసాగినప్పటికీ, రూ.1000 నోటు మాయమైంది. రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. అయితే రూ.100, రూ.500 తర్వాత రూ.2000 నోటు ఉండటం ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో నోట్ల మార్పిడికి సమస్యగా ఉండకూడదని ప్రభుత్వం, ఆర్బీఐ రూ.200 నోటు గురించి ఆలోచించాయి. ప్రస్తుతం చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల రద్దుకు ముందు ఉన్న దాంట్లో 84 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. బ్యాంకుల వద్ద ఉన్న నగదు(చలామణిలో ఉన్న నగదు) నవంబరు తర్వాత కాస్త తగ్గినట్టు ఎస్బీఐ ఎకోవ్రాప్ నివేదిక తెలిపింది.

ఈ నివేదికలో రూ.200 నోటు రావడం వల్ల నోట్ల మార్పిడి సమస్యలు కాస్త తొలగుతాయని విశ్లేషించారు.
2016 నవంబర్ 25 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న నగదు 23.19 శాతం ఈ ఏడాది జూన్ 23 నాటికి అది 5.4శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం 5.4శాతం నగదులో సుమారు 3.8శాతం మాత్రమే బ్యాంకుల వద్ద ఉంది. ఇంకా 1.6శాతం అదనపు నగదు అంటే రూ.25వేల కోట్లు నగదు ఏటీఎంలలో ఉంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు రూ.200 నోటు ఉపయోగపడుతుందని ఎస్బీఐ నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే బ్యాంకుల వద్ద నగదు విషయంలో భారీ అంతరం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు, నగదు ఉపసంహరణలు తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. నోట్లరద్దుకు ముందున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications