జీప్ ధరలను తగ్గించిన ఫియట్
ఫియట్ ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. మొత్తానికి ఫియట్ లినియా, పంటో ఈవో వంటి వాహనాలు తక్షణమే 7.3% మేర తక్కువ రేట్లకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
ఫియట్ ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. మొత్తానికి ఫియట్ లినియా, పంటో ఈవో వంటి వాహనాలు తక్షణమే 7.3% మేర తక్కువ రేట్లకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం సదరు వాహన సంస్థ ప్రకటించింది.

కాగా, డీజిల్ ఆధారిత వాహనాల్లో రాంగ్లర్ (అన్లిమిటెడ్) ధరపై రూ. 7.14 లక్షలు, గ్రాండ్ చెరోకీ (లిమిటెడ్) ధరపై రూ. 18.49 లక్షలు, గ్రాండ్ చెరోకీ (సమ్మిట్) ధరపై రూ. 18.24 లక్షలు, గ్రాండ్ చెరోకి ఎస్ఆర్టి ధరపై రూ. 5 లక్షలు తగ్గింది. ఫియట్ ఇండియాకు మన దేశంలో 1% మార్కెట్ వాటా ఉంది. తాజా నిర్ణయంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications